Congress

బీజేపీవి విచ్ఛిన్న రాజకీయాలు: ఖర్గే

కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నరు పార్టీ ఈశాన్య రాష్ట్రాల లీడర్లతో కాంగ్రెస్ చీఫ్​ భేటీ వచ్చే లోక్ సభ ఎన్నికల వ్యూహంపై చర్చ న్యూఢిల్లీ

Read More

ఢిల్లీలో తగ్గుతున్న వరదలు

శాంతించిన యమున.. నీటిమట్టం తగ్గుముఖం న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలతో నానా అవస్థలు పడ్డ ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం యమునా నదిల

Read More

పరువునష్టం కేసు.. సుప్రీంలో రాహుల్ పిటిషన్

న్యూఢిల్లీ: మోదీ సర్ నేమ్ పై కామెంట్లకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను దోషిగ

Read More

గాంధీభవన్ మెట్లపై ఆందోళనకు దిగితే పార్టీ నుంచి సస్పెండ్.. :రేవంత్ రెడ్డి

హైదరాబాద్: గాంధీభవన్ మెట్లపై ఆందోళనకు దిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి

Read More

బీఆర్​ఎస్​ నేతల అరుపుల్లో ఓటమి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయ్..

తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్తు అంశంపై బీఆర్​ఎస్​ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి అన్నారు. జులై 15న ఆయన

Read More

కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ

 మంత్రి సబితా రెడ్డి కందుకూరు/వికారాబాద్ /శంకర్​పల్లి, వెలుగు:  రైతులు సంతోషంగా ఉండటం కాంగ్రెస్ పార్టీకి నచ్చడం లేదని మంత్రి సబితా ఇ

Read More

నన్ను పక్కకు నెట్టాలని చూస్తున్నరు : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని

ఎమ్మెల్యేగా లేకున్నా పర్లేదు  ఇప్పటికే నాలుగు సార్లు గెలిచిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు   వేములవాడ, వెలుగు : &lsqu

Read More

119 నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియామకం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రిటర్నింగ్ అధికారులను నియమించింది.

Read More

కేసీఆర్ను పిల్వలేదా? బెంగళూరు విపక్షాల మీటింగ్పై సర్వత్రా ఆసక్తి

ఈ నెల తేదీల్లో విపక్షాల రెండో భేటీ అఖిలేశ్ దౌత్యం ఫలించిందా..లేదా?  బెంగళూరు మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి పాట్నా సమావేశానికి వచ్చింది 15 ప

Read More

బషీర్ బాగ్లో రైతుల కాల్పుల ఘటనకు కేసీఆరే కారణం..ఉచిత విద్యుత్కు కట్టుబడి ఉన్నాం

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విష‌యంలో తానా సభల్లో  చేసిన కామెంట్స్ ను కావాల‌ని బీఆర్ఎస్ పార్టీ  వ‌క్రీక‌రించారంటూ పీసీసీ చ

Read More

ఉచిత విద్యుత్ ముసుగులో..కేసీఆర్ రూ.8 వేల కోట్ల దోపిడీ : రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. సీఎం కేసీఆర్.. రైతులకు ఉచిత విద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోప

Read More

KGF లెవల్లో క్రేజీ షూట్ : గన్ మెన్లతో ఎమ్మెల్యే రోహిత్ రీల్స్

తాండూరు  ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మరో  వివాదంలో చిక్కుకున్నారు. తనకు కేటాయించిన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేయటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.

Read More