Congress

మాజీ సీఎం భార్యను బహిష్కరించిన కాంగ్రెస్

తమ పార్టీకి చెందిన లోక్ సభ ఎంపీని కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. పంజాబ్ రాష్ట్రంలోని పాటియాల ఎంపీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్ భార్య , కేంద్ర మాజీ మంత్రి

Read More

పోటీపై కొండామురళి క్లారిటీ

హనుమకొండ: వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబసభ్యులు పోటీచేయబోయే నియోజకవర్గాలపై మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళి క్లారిటీ ఇచ్చారు. కొండా కుటుంబం ఇద్దర

Read More

మేడారం నుంచి రేవంత్ పాదయాత్ర స్టార్ట్ : సీతక్క

ఈ నెల 6న మేడారం నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే సీతక్క వెల్లడించారు. మొదట సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకుని యాత్ర

Read More

మిడ్జిల్ ఎంపీపీ రాజీనామా

మిడ్జిల్ : మహబూబ్​నగర్ జిల్లా మిడ్జిల్ ఎంపీపీ కాంతమ్మ పదవికి రాజీనామా చేశారు. జెడ్పీసీఈవో జ్యోతిని కలిసి రాజీనామా పత్రం అందజేశారు. వెలుగొమ్ముల, కొత్తూ

Read More

ఆస్పత్రి నిర్మాణానికి తట్టెడు మట్టి తీయలె : కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన

Read More

ఇయ్యాల్టి నుంచే పార్లమెంట్ సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారిగా ప్రసంగించనున్నా

Read More

కాశ్మీరీలు హ్యాండ్​ గ్రెనేడ్స్ కాదు ప్రేమను ఇచ్చారు : రాహుల్

శ్రీనగర్: బీజేపీ, ఆర్ఎస్ఎస్​ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న లౌకికవాదాన్ని రక్షించడమే లక్ష్యంగా భారత్​ జోడో యాత్ర  చేశానని కాంగ్రెస్​ నేత రాహు

Read More

రేపు కమలాపురంలో కేటీఆర్ టూర్..బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల అరెస్ట్ 

హనుమకొండ : రేపు (ఈనెల31న) కమలాపురంలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తు

Read More

ముగిసిన జోడో యాత్ర

4 వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్ గాంధీ​ ఇయ్యాల శ్రీనగర్​లో సభ శ్రీనగర్​ : కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ చేపట్టిన  భారత్​ జోడోయాత్ర సోమవారం కాశ్

Read More

పేకాట ఆడుతూ చిక్కిన డిప్యూటీ మేయర్!

మేడిపల్లి, వెలుగు: మేడిపల్లి పీఎస్ పరిధిలోని పీర్జాదిగూడ కోఆప్షన్​సభ్యుడు జగదీశ్వర్​రెడ్డి ఆఫీసులో ఆదివారం రాత్రి డిప్యూటీ మేయర్​సహా ఏడుగురు బీఆర్ఎస్​

Read More

ఇవాళ ముగియనున్న భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. ఉదయం 10 గంటలకు పంథా చౌక్ శ్రీనగర్ నుండి రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. న

Read More

జర్నలిస్టును చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టిన్రు

ఓ జర్నలిస్టును కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టారు. చెట్టుకు కట్టేసి చెంపలు వాయిస్తూ, పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషం

Read More

ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్

Read More