Congress
టీఆర్ఎస్లో చేరిన రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు
కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు టీఆర్ఎస్ లో చేరారు. యూత్ కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి
Read Moreనేను ఏ పార్టీలోకి వెళ్లను..అవసరమైతే పార్టీ పెడతా: జగ్గారెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డిల జాగీరు కాదన్నారు. &
Read Moreగుజరాత్ ఎన్నికలు : కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి
అహ్మదాబాద్: ఇటీవల అధికార బీజేపీకి రాజీనామా చేసిన గుజరాత్ మాజీ మంత్రి జై నారాయణ్ వ్యాస్ ప్రతిపక్ష కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షు
Read Moreసీఎం కేసీఆర్ టూర్... కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు
సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు. భూనిర్వాసితుల సమస
Read More‘గుజరాత్’ బరిలో మహిళలు139 మందే
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం 1,621 మంది పోటీలో ఉండగా, వారిలో కేవలం 139 మంది
Read Moreమా కార్యకర్తలు ఢిల్లీని ఎటాక్ చేస్తే పరిస్థితి ఎట్ల ఉంటది : మంత్రి తలసాని
తెలంగాణలో బీజేపీ గాలి బుడగ లాంటిదని.. కాంగ్రెస్ అంతరించిపోతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. హైదరాబాద్ సిటీలో 20 యేండ్ల వరకు గులాబీ జెం
Read Moreప్రమాణ స్వీకారోత్సవానికి పొన్నాలను ఆహ్వానించిన రుద్రరాజు
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన గిడుగు రుద్రరాజు డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే తన ప్రమాణం స్వీకారానికి హాజరుకావాలని
Read Moreకింద పడిపోయిన దిగ్విజయ్ సింగ్.. రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న కాంగ్రెస్
భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పడిపోయారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని
Read Moreపాక్ అనుకూల నినాదాలు చేయడం సిగ్గు చేటు: శివరాజ్ సింగ్ చౌహాన్
రాహుల్ గాంధీ పాదయాత్రలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కొందరు నినాదాలు చేయడంపై విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇలాంట
Read Moreబీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్కు అమ్ముడుపోయినై : షర్మిల
కేసీఆర్కు బీజేపీ, కాంగ్రెస్లు అమ్ముడుపోయాయని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించేందుకు పార్టీ పెట్టినట్లు చెప్పా
Read Moreమధ్యప్రదేశ్లో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర
80వ రోజుకు చేరిన భారత్ జోడో యాత్ర.. మధ్యప్రదేశ్లో 4వ రోజు కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర భోపాల్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర
Read Moreమర్రి శశిధర్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించిన నడ్డా
సీనియర్ రాజకీయ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డిని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన చేరికతో తెలంగాణలో పార్టీ మరి
Read More












