Congress
మాటలు కోటలు దాటుతాయి కానీ, చేతలు మాత్రం గడపదాటవు
హైదరాబాద్ విశ్వనగరం కాదు విషవాయువుల నగరంగా మారుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలిస్తామన్న ప్రభుత్వ మాటలు
Read Moreబడ్జెట్తో ఎవరికీ లాభం లేదు: రేవంత్ రెడ్డి
ప్రధాని మోడీ రైతులపై కక్ష పెంచుకున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఎవరికీ లాభం లేదని ఆయన ఎద్దేవా చేశార
Read Moreమహిళా ఓటర్లపై ప్రియాంక ఫోకస్
యూపీలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. డోర్ టు డోర్ ప్రచారంతో ఆయా పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుు తమ శాయశక్తులా
Read Moreసీఎం ఓడిపోతాడని మేం ముందే చెప్పాం
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ రెండు స్థానాల నుంచి పోటీ చేయబోన్నారు. ఆయన చంకౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చే
Read Moreఆత్మహత్యలొద్దు.. కొట్లాడి సాధించుకుందాం
నిరుద్యోగులు, రైతులు, యువతకు రేవంత్ పిలుపు ఉద్యోగుల పాలిట మరణశాసనంలా 317 జీవో 1.91 లక్షల ఖాళీలున్నా జాబ్స్ భర్తీ చేస్తలే మహబూబాబాద్/మంచిర్
Read Moreప్రాంతీయ పార్టీల ఆస్తుల్లో సెకండ్ ప్లేస్లో టీఆర్ఎస్
ఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజకీయంగానే కాదు.. ఆర్థికంగానూ బలపడుతోంది. దేశంలో బీజేపీకి అత్యధికంగా రూ. 4,847.78కోట్ల మేర ఆస్తులున్నట్లు వెల
Read Moreమేయర్తో సహా కార్పొరేటర్ల పార్టీ పిరాయింపు
కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది కార్పొరేటర్లు తమ పార్టీని వీడి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో (ఎన్సీపీ) చేరారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని మాలే
Read Moreసామంతరాజులా కేసీఆర్ పాలన: రేవంత్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన సామంత రాజులా ఉందని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఉద్యమాలు చేసి తెచ్చుకున్న రాష్ట్ర
Read Moreపంజాబ్ ఎన్నికల్లో కొత్త ప్రచారం.. వైరల్గా వీడియో
వచ్చే ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో ఒక రాష్ట్రమైన పంజాబ్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మహమ్మారి కారణంగా
Read More27న రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటన
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ నెల 27న పంజాబ్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ట్విట్టర్ లో ప్రకటించారు
Read Moreబీజేపీలో చేరిన ఆర్పీఎన్ సింగ్
ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చి
Read Moreకేసీఆర్ ఆ మూడు చోట్లే ముఖ్యమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మాత్రమే ముఖ్యమంత
Read Moreతెలంగాణ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు ఆలస్యం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య తెలంగాణ పరిస్థిత
Read More













