Congress
కాంగ్రెస్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది: వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ పార్టీ విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందన్నారు. బడ్
Read Moreచెన్నూరులో షాపింగ్ మాల్ను ప్రారంభించిన వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాజ రాజేశ్వరి షాపింగ్ మాల్ ను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ
Read Moreషర్మిల కాదు.. ఎవరొచ్చినా ఏమీ చేయలేరు : వైవీ సుబ్బారెడ్డి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్
Read Moreబీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లడం ఖాయం : మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలనను ప్రజలకు మరింత దగ్గర చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమానికి
Read Moreనేనేం నేరం చేశా? గుడిలోకి వెళ్లకుండా .. రాహుల్ ను అడ్డుకున్న పోలీసులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. భారత్ జోడో న్యాయ యాత్ర ఉన్న రాహుల్ .. 15వ శతాబ్దానికి చెందిన అస్సామీ సన్యాసి, పండితుడు శ్రీమంత
Read Moreఈసారైనా ప్రైవేట్ స్కూల్ ఫీజులు తగ్గుతాయా.. లేదా!: కాంగ్రెస్ పై పేరెంట్స్ కోటీ ఆశలు
హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తామని గత సర్కారు మాటిచ్చింది. కానీ నిలబెట్టుకోలేకపోయింది. ప్రైవేటు స్కూళ
Read Moreదిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో తగలబడిన బస్సులు
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తి దగ్ధమయ్యాయి. జనవరి 22వ తేదీ సోమవారం తెల్ల
Read Moreకరెంట్ బిల్లులు కట్టొద్దనడానికి..కేటీఆర్ ఎవరు? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ఏర్పడి 40 రోజులే అయిందని, గ్యారంటీలపై కేటీఆర్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అ
Read Moreకాళేశ్వరం బిల్లులు..కేసీఆర్ ఇంటికి పంపాలి : విజయశాంతి
హైదరాబాద్, వెలుగు: కరెంట్ బిల్లులు సోనియా గాంధీ ఇంటికి పంపిస్తే.. కాళేశ్వరం బిల్లులు కేసీఆర్ ఇంటికి పంపాలని విజయశాంతి అన్నారు. కరెంట్ బిల్లులపై కేటీఆర
Read Moreఅసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి .. ఎమ్మెల్సీ కవిత వినతి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని అసెంబ్లీ స్పీకర్గడ్డం ప్రసాద్కుమార్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల
Read Moreకేటీఆర్ పిచ్చి కూతలు మానుకో .. మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక
యాదాద్రి, వెలుగు: అధికారం పోయిందన్న షాక్లో కేటీఆర్ కొత్త ప్రభుత్వంపై పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా అట్ల మాట్లాడుడు మానుకో
Read Moreహైదరాబాద్కు టెస్లా, బీవైడీ?
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, చైనా ఈవీ కంపెనీ బీవైడీ తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితో రాష్ట్ర ప్రభుత్వ
Read Moreయాత్రలో పాల్గొనకుండా ప్రజలను బెదిరిస్తోంది : రాహుల్ గాంధీ విమర్శలు
బిశ్వనాథ్ చరియాలి: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనకుండా అస్సాం సర్కారు ప్రజలను బెదిరిస్తోందని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆదివారం ఆరోపించారు.
Read More












