Congress
రాజస్థాన్ లో వికసిస్తోన్న కమలం... 114 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
రాజస్తాన్ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 101 రావాలి. అయితే ప్రస్తుతం ( 12 గంటలకు) కొనసాగుతున్న కౌంటింగ్లో
Read Moreఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపు
మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో బీజేపీ ఇప్పటికే సగం మార్కును దాటింది. ఛత్తీస్గఢ్లో కూడా అధికార కాంగ్రెస్ ను బీజేపీ అధిగమించినందున డి
Read Moreకమ్యూనిస్టులు ఖాతా తెరిచేనా?
హైదరాబాద్, వెలుగు : గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కమ్యూనిస్టులు.. ఈ ఎన్నికల్లోనైనా ఖాతా తెరుస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న
Read Moreకాంగ్రెస్ అలర్ట్!.. ఎన్నికల ఫలితాల వేళ రంగంలోకి పార్టీ హైకమాండ్
గెలిచే అభ్యర్థులను కాపాడుకునేందుకు చర్యలు అందరినీ హైదరాబాద్కు తరలించాలని మొదట నిర్ణయం కానీ కౌంటింగ్ కేంద్రాల వద్దే అభ్యర్థులు ఉండాలన్న
Read Moreఎన్నికల ఫలితాలపై నేషనల్ మీడియా ఫోకస్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియా ఫోకస్ పెట్టింది. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకే అధికారం ఖాయమని తేలడంతో
Read Moreకాంగ్రెస్ గెలిస్తే రికార్డే..భువనగిరిలో 40 ఏండ్లుగా గెలవని హస్తం
ఈసారి విజయం ఖాయమని నేతల ధీమా గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన నేతలు, కార్యకర్తలు యాదాద్రి, వెలుగు : &nbs
Read Moreరేపటితో నా మొక్కు తీరుతుంది.. గడ్డం తీసేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ లో డిసెంబర్ 2వ తేదీ శనివారం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రేపటితో తన మొక్కు తీరుతుందని.. ఇక, తన గడ్డం తీసేస్తానని అన్నారు
Read Moreపార్టీ ఫిరాయింపులు జరక్కుండా 1000 మందితో యాక్షన్ టీమ్: ఆకునూరి మురళి
కేసీఆర్.. 40 సీట్లు వాస్తే చాలు మిగతా సీట్లు కొనుక్కోవచ్చు అనే ధీమాతో ఉన్నాడని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. పదేళ్ళ పాలనపై తెల
Read Moreకుట్రలతో ఇబ్బంది పెట్టిన్రు: ఎమ్మెల్యే సీతక్క
బీఆర్ఎస్లీడర్లకు ఆడబిడ్డ ఉసురు తగుల్తుంది ములుగు ఎమ్మెల్యే సీతక్క ములుగు: బీఆర్ఎస్ లీడర్లు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో
Read Moreకేసీఆర్కు షర్మిల గిఫ్ట్..పదేండ్ల మోసానికి ప్రజలిచ్చే తీర్పు అని వ్యాఖ్య
ప్యాకప్ టైమొచ్చింది ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్కావాలి పదేండ్ల మోసానికి ప్రజలిచ్చే తీర్పు అని వ్యాఖ్య హైదరాబాద్:వైఎస్సార్టీపీ చీఫ్షర్మిల సీఎం
Read Moreకర్నాటక లీడర్లకు ఇక్కడేం పని.. బీఆర్ఎస్ 70 సీట్ల కు పైగా గెలుస్తుంది: దాసోజూ శ్రవణ్
హైదరాబాద్ : బీఆర్ఎస్ ముమ్మాటికీ 70 సీట్ల కు పైగా గెలుస్తుందని ఆ పార్టీ నేత దాసోజూ శ్రవణ్ అన్నారు. కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారని ధీమా వ్య
Read Moreఅంతా సైలెంట్ ఓటింగ్ జరిగింది.. అందుకే కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్: జీవన్ రెడ్డి
ఓటింగ్ తర్వాత వచ్చిన సర్వేలను బట్టి చూస్తే కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
Read Moreరావాలమ్మా రావాలి.. తీసుకోని వాళ్లు రావాలి..ఓటర్లకు డబ్బులిస్తున్నారు
తెలంగాణలో ఎన్నికల్లో ఈ సారి ధన ప్రవాహం మామూలుగా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 700 కోట్లకు పైగా పట్టుబడిందంటే చెప్పొచ్చు ఏ రేంజ్లో డబ్బుల
Read More













