Congress

విద్వేషంపై .. న్యాయం గెలిచేనా?

పార్లమెంట్​లో జరిగిన స్మోక్ బాంబు దాడి మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరినందుకు, అటు రాజ్యసభ సహా 146 మంది విపక్ష ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేసి, తా

Read More

గత ఫలితాలు రిపీట్​ కావొద్దు : మున్షీ

    లోక్​సభ ఎన్నికలకు అందరూ కలిసి పని చేయాలి: మున్షీ     హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల సెగ్మెంట్లపై రివ్యూ 

Read More

సర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుత : కేటీఆర్

సిరిసిల్ల టౌన్‌‌, వెలుగు : ‘‘కరోనా కారణంగా సర్పంచులకు బిల్లులు చెల్లించలేకపోయాం. పెండింగ్ బిల్లులను ఈ సర్కారు ఇస్తుందని ఆశిస్తున

Read More

కేంద్రం, ఏపీలో కాంగ్రెస్​ వస్తే ప్రత్యేక హోదా ఇస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్

         కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం  హైదరాబాద్, వెలుగు :  కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే

Read More

పాలమూరు రంగారెడ్డికి జైపాల్ రెడ్డి పేరు! : కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డి పేరు పెడతామని ఆర్​అండ్​బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్​క

Read More

చిత్తశుద్ధితో పని చేస్త.. పార్టీకి పూర్వవైభవం తెస్త: షర్మిల

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్

Read More

పవర్ లూమ్​ ఇండస్ట్రీకి అండగా ఉండాలి : కేటీఆర్​

హైదరాబాద్: పవర్​లూమ్​వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లకుండా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్

Read More

అందుకే రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావడం లేదు : రాహుల్ గాంధీ

జనవరి 22న జరగనున్న రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరుకాకపోవడంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.  రామ మందిర శంక

Read More

ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్‌ షర్మిల

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌‌గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఉత్తర్వుల

Read More

కేంద్రంలో అధికారంలోకి వస్తే విభజన హామీలు అమలు చేస్తాం : పొన్నం ప్రభాకర్

తెలంగాణ వచ్చిన పదేళ్ళ తర్వాత ప్రజాపాలన ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని మంత్రి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన

Read More

ఉత్తమ లోక్ సభ సభ్యుల్లో జైపాల్ రెడ్డి ఒకరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 దేశంలో ఐదు మంది ఉత్తమ లోక్ సభ సభ్యుల్లో జైపాల్ ఒకరని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రడ్డి అన్నారు. జైపాల్ రెడ్డి దూరం అయ్యి చాలా రోజులైందని అయినా ఆ

Read More

జైపాల్ రెడ్డి జయంతి.. నివాళులర్పించిన వివేక్ వెంకటస్వామి

దివంగత జైపాల్ రెడ్డి నీతి, నిజాయితీలో జీవితకాలం రాజకీయాలు చేశారని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేంద్ర మాజీ మంత్రి కాకాతో

Read More

ఇథియోపియో డిప్యూటీ పీఎంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావాస్ లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండి బోర్గ్

Read More