Congress
ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా.. హ్యాట్రిక్ కొట్టేది కేసీఆరే: మంత్రి హరీష్ రావు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ గెలిచాక చేసిందేమీ లేదు.. కానీ, చీరలు, సారెలు ఇస్తుండట అని మంత్రి హరీష్ రావు విమర్శించారు. రఘునందన్ రావు అరచేతిలో వైకుంఠం చూప
Read Moreఇల్లందులో అసమ్మతి గళం.. బుజ్జగిస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ
సిట్టింగులకే సీట్లు ఇవ్వడంతో కొన్ని చోట్ల బీఆర్ఎస్లో అసమ్మతి రాజుకుంటోంది. నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్ నేతలు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వెల్లగక్కుతున్న
Read Moreకేసీఆర్ ఫ్యామిలీని భద్రాద్రి రాముడు క్షమించడు : దయానంద్విజయకుమార్
కేటీఆర్ హామీలు ఎలక్షన్ స్టంట్లు: కాంగ్రెస్ సత్తుపల్లి, వెలుగు: భద్రాచలం సీతారామచండ్రుడు సీఎం కేసీఆర్ఫ్యామిలీని క్షమించడని, భగవంతుని పేరుత
Read Moreబూటకపు హామీలతో కాంగ్రెస్ కాలక్షేపం : జోగు రామన్న
ఆదిలాబాద్టౌన్, వెలుగు : అధిక ధరలతో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తుంటే, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కాంగ్రెస్ పార్టీ బూటకపు
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్వి కుమ్మక్కు రాజకీయాలు : వెరబెల్లి రఘునాథ్రావు
లక్సెట్టిపేట, వెలుగు : కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్ల
Read More62 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే ఎక్కువ
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పురుష ఓటర్లు ఎక్కువ మహిళలను ఆకట్టుకునేందుకు పార్టీల వ్యూహాలు హైదరాబాద్, వెలుగు : రానున్న అసెం
Read Moreకేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. పాలమూరు ప్రాజెక్టును ముంచింది
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును 9 ఏండ్లపాటు పీడించిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్
Read Moreబీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ కావడం ఖాయం: హరీశ్ రావు
తెలంగాణకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పకుండా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తమాటలు, చిలుక పలుకులు పలుకుతున్నారని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఎవ
Read Moreబీఆర్ఎస్కు కసిరెడ్డి రాజీనామా.. కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటన
సీఎం కేసీఆర్కు తన రాజీనామా లేఖ పీసీసీ చీఫ్ రేవంత్తో కసిరెడ్డి నారాయణ రెడ్డి సమావేశం హైదరాబాద్, వెలుగు:&n
Read Moreకేసీఆర్ మాట ఇస్తే కాస్త ఆలస్యం అయినా చేస్తరు: సుధీర్ రెడ్డి
ఆర్యవైశ్య కార్పొరేషన్ ఇవ్వలేదని ఎవరూ బాధపడొద్దన్నారు ఎల్బీనగర్ ఎమ్మెల్సీ సుధీర్ రెడ్డి. కేసీఆర్ మాట ఇస్తే కాస్త ఆలస్యం అయినా చేస్తారని చెప్పారు.
Read Moreపసుపు బోర్టు ప్రకటన.. బీజేపీ నేతల సంబరాలు
తెలంగాణకు పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. &nbs
Read Moreబీఆర్ఎస్ , కాంగ్రెస్లకు ఈ రాత్రి నిద్ర పట్టదు: మోడీ
బీఆర్ఎస్ , కాంగ్రెస్ లకు ఈ రాత్రి నిద్ర పట్టదని సెటైర్లు వేశారు ప్రధాని మోడీ. పాలమూరు ప్రజాగర్జనలో మాట్లాడిన మోడీ..తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పా
Read Moreగుడ్ న్యూస్: తెలంగాణకు పసుపు బోర్టు ప్రకటించిన మోడీ
పాలమూరు ప్రజాగర్జనలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో జాతీయ పసుపు బోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు . పసుపు రైతుల సంక్షేమం కోసం
Read More













