
corona
రూ.15 వేలకే వెంటిలేటర్
లోకల్ వస్తువులతోనే రెడీ చేసిన హైదరాబాద్ యువకుడు ముంబైకి చెందిన ఎంట్రప్రెన్యూర్తో కలిసి తయారీ ఫోన్లోనే పేషెంట్ వివరాలు తెలుసుకునేలా యాప్ హైదరాబాద్
Read Moreకరోనాపై ఐఐటీల పోరు: రూ.120 కోట్లతో 208 ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: కరోనాపై పోరులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. టెస్టింగ్ కిట్ల నుంచి మెడికల్ పరికరాల వరకు అన్
Read Moreఫ్రాన్స్ లో వారానికి 7 లక్షల టెస్టులు
కాంటాక్ట్స్ అందరికీ చేయనున్న ఫ్రాన్స్ ఇంగ్లాండ్ కేర్ హోంలలో పెరుగుతున్న చావులు పాక్ పీఎం ఇమ్రాన్ అనుచరుడికి కరోనా పారిస్: ఫ్రాన్స్ లో కరోనా వైరస్ వ్యా
Read Moreదేశంలో ఒక్కరోజే 478 మంది డిశ్చార్జ్
దేశంలో ఒక్కరోజే 478మంది డిశ్చార్జ్ ఒక్కరోజు 38 మంది బలి మొత్తం 977 మంది మృతి.. ప్రపంచవ్యాప్తంగా 31,06,598 మందికి పాజిటివ్ 2,14,642 మంది మృతి..31,358 క
Read Moreఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం ఎక్కువ టెస్టులు చెయ్యం
కరోనా లక్షణాలు ఉన్నవాళ్లకే చేయిస్తం: ఈటల ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారమే నడుస్తున్నం లక్షల మందికి దగ్గు, జలుబు ఉంది ప్రైవేటు టెస్టులకు అనుమతిస్తే అంతా
Read Moreకరోనా చికిత్సకు ప్లాస్మా థెరపీని అనుమతించలేదు
కోవిడ్ -19 చికిత్సకు ప్లాస్మా థెరపీని అనుతించలేదని చెప్పింది కేంద్రం. ఇది సురక్షితమైన చికిత్స కాదని పేర్కొంది. ఇందుకు గాను మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్
Read Moreవర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల స్ట్రెస్ పెరుగుతుందంట
నిద్రలేక పోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింతుంది ఐటీ ఎంప్లాయస్ ఆవేదన న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా ఉద్యోగులకు ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్తో చాలా మందికి ఆ
Read Moreకొన్ని సర్వీసులకు అనుమతిచ్చిన ఢిల్లీ సర్కార్
న్యూఢిల్లీ: కరోనాను అరికట్టేందుకు మే 3 వరకు లాక్డౌన్ను పెంచిన ఢిల్లీ సర్కార్ తాజాగా కొన్ని సర్వీసులకు సడలింపులు ఇచ్చింది. ప్యాథలాజికల్ ల్యాబొరేటర
Read More16 రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు నమోదు కాలేదు
ఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలోని 16 రాష్ట్రాల్లొ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.
Read Moreకర్నూలు జిల్లాలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు
కర్నూలు జిల్లా: ఏపీలోని కర్నూలు జిల్లాలో మంగళవారం 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. రెడ్ జోన్ ప్రాంతాలలో హై
Read Moreఏపీలో కొత్తగా 82 పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. రోజుకు 80కి మించకుండా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదైన
Read Moreరాష్ట్రంలో జిల్లాల వారీగా కేసుల వివరాలు
రాష్ట్రంలో నిన్నటివరకు 1,003 కేసులు నమోదు కాగా, ఇందులో 646 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. 332 మంది డిశ్చార్జి కాగా, 25 మంది చనిపోయారు. సోమవారం 2
Read Moreకరోనా అనుమానంతో అంత్యక్రియలను అడ్డుకున్నారు
పోలీసులు, డాక్టర్లపై గ్రామస్థుల దాడి పలువురిపై కేసు నమోదు గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు అంబాలా: లోకల్ సివిల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకు
Read More