Covid Cases

లాక్డౌన్పై ముంబై మేయర్ కీలక ప్రకటన 

ముంబై : దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముంబైలో అత్యధికంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ముంబై మేయర్ కీలక ప్రకటన

Read More

ఫ్రాన్స్‌లో కోటి దాటిన కరోనా కేసులు

ప్రపంచ దేశాలను కరోనా కొత్త  వేరియంట్ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. అమెరికాలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.  అక్కడ ఒక్కరోజే 4 లక్షల 43

Read More

ఒమిక్రాన్ ఎఫెక్ట్: మరో రాష్ట్రంలో థియేటర్ల మూసివేత

కొద్ది రోజులుగా కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కరో

Read More

ఒమిక్రాన్‌‌ వచ్చిన కేన్సర్ పేషెంట్.. 10 రోజుల్లో కోలుకున్నడు

హైదరాబాద్, వెలుగు: ఒమిక్రాన్ బారిన పడిన కేన్సర్ పేషెంట్ ఒకరు 10 రోజుల్లోనే కోలుకున్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న మరో ఆరుగురూ వైరస్‌‌

Read More

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఆంక్షలు కఠినం చేస్తున్నా వైరస్ కట్టడి సాధ్యం కావడం లేదు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా బా

Read More

67కు చేరిన ఒమిక్రాన్ బాధితులు

హైదరాబాద్  : రాష్ట్రంలో ఒమిక్రాన్  కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజా మరో ఐదుగురు కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ బారిన పడ్డారు. వీరితో కలిపి మ

Read More

ముంబైలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ముంబై : మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ముంబైలో వైరస్ తీవ్రత ఎక్కువైంది.  నిన్న ముంబ

Read More

ఢిల్లీలో ఎల్లో అలర్ట్: బారులు తీరిన జనం

న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో దేశ రాజధానిలో కరోనా రూల్స్ నిబంధనలను కఠినతరం చేశారు. ఎల్లో అలర్ట్ విధించిన కేజ్రీవాల్ సర్కారు..

Read More

మళ్లీ విజృంభిస్తున్న కరోనా

కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య ముంబైలో 70, ఢిల్లీలో 50శాత

Read More

21 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్

దేశంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 700 దాటేసింది. మహారాష్ట్రలో 167, ఢిల్లీలో 165, కేరళలో 57, తెలంగాణలో 56 ఒ

Read More

236కు చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ : దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కు చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 65 మంది కొత్త వే

Read More

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ముత్తంగి గురుకుల పాఠశాలలో 42 మంది విద్యార్థులు, ఒక లెక్చరర్ కు కరోనా పాజిటివ్ గా తేలిం

Read More

ఏడున్నర నెలల తర్వాత 14 వేల కేసులే

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దాదాపు ఏడున్నర నెలల తర్వాత అతి తక్కువ కేసులు రికార్డయ్యాయి. ఒక్క రోజులో 14,313 కొత్త కేసులు నమోదయ్యాయన

Read More