crop

వర్షాలు.. వరదలతో అపార పంట నష్టం

ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఆగమాగం.. కుదేలై రైతులు వరంగల్ ఉమ్మడి జిల్లా: వారం పది రోజులపాటు ఎడ తెరిపిలేకుండా కురిసిన హోరు వానలు.. వరదలతో ఉమ్మడి వరంగల్ జిల

Read More

తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంట

వర్షాలతో రైతుల ఆశలపై నీళ్లు కొట్టుకుపోయిన వరి 5 లక్షల ఎకరాల్లో నీటిలోనే పత్తి కందులు, పెసర్లు , నువ్వుల పంటలపైనా ఎఫెక్ట్   రాష్ట్రంలో కురిసిన వానలు

Read More

వరద ప్రాంతాల్లో వరి పంట నాశనం: సీపీఎం నేత బీవీ రాఘవులు

భారీ వర్షాలు.. వరదలకు వరి పంట పూర్తిగా దెబ్బతినిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు.. వరదలతో ముంపు ప్రా

Read More

కేసీఆర్ కు కొడుకుపైనే ప్రేమ.. రైతుల మీద లేదు: రేవంత్ రెడ్డి

వరంగల్ లో కేటీఆర్ షో చేశారు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలి ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలి సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ

Read More

వర్షాలకు 62 వేల ఎకరాల్లో పంట నష్టం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవానలకు పంటలు నీట మునుగుతున్నా యి. వారం రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 62 వేల ఎకరాల పంట

Read More

పొలంలో నేత‌ల పేర్ల‌తో ప్యాడీ ఆర్ట్

ఎవరైనా గోడల మీదనో.. పేపర్మీదనో ఆర్వేట్ స్తారు. కానీ సిద్దిపేట జిల్లాచేర్యాల మండలం నాగపూర్లో మహేందర్ అనే రైతు పొలంలో నేతల పేర్ల‌ను వరి పైరుతో చిత్రించా

Read More

యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం

కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేశ్‌‌రెడ్డి హైదరాబాద్, వెలుగు: రైతులకు యూరియా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కిసాన్ కాంగ్రెస్ చైర్మన

Read More

ఈసారీ మక్క మస్తుగనే.. సీఎం వేయొద్దన్నా వేల ఎకరాల్లో సాగు

సీఎం ఒక్క ఎకరాలో వేయొద్దన్నా ఇప్పటికే 40 వేల ఎకరాల్లో సాగు సిద్దిపేట జిల్లాలోనే 2,048 ఎకరాల్లో సీజన్‌ అయిపోయే లోపు పెరిగే చాన్స్‌ 38 లక్షల ఎకరాల్లో పత

Read More

ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారింది

సిద్దిపేట జిల్లా:  ఒకనాడు ఏడుపు పంటల తెలంగాణ.. నేడు పసిడి పంటల తెలంగాణగా మారిందని తెలిపారు సీఎం కేసీఆర్‌. కొండపోచమ్మ జలాశయం ప్రారంభోత్సవం సందర్భంగా అక

Read More

ఇక తెలంగాణ ప్రధాన పంట పత్తి!

హైదరాబాద్‌, వెలుగు వాణిజ్య పంట పత్తి ఇక నుంచి తెలంగాణ ప్రధాన పంట కానుంది. అధికారికంగా పత్తిని ప్రధాన పంటగా ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ వానాకాలం నుంచి క

Read More

విత్తనాలు వేసే టైంలో కొత్త పాలసీ ఏంది?

హైదరాబాద్​, వెలుగు: నాలుగైదు రోజుల్లో విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధమవుతుంటే.. ఇప్పుడు హడావుడిగా కొత్త వ్యవసాయ పాలసీ అనడం ఏమిటని పీసీసీ చీఫ్​ ఉత్తమ్

Read More

61వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు.. అకాల వర్షంతో రూ.331 కోట్ల నష్టం

అకాల వర్షాలు, వడగండ్లు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. ఓవైపు కోతకొచ్చిన వరి, మొక్కజొన్న నేల వాలుతుండగా, మరోవైపు కోసి కుప్పలు పోసిన వడ్లు, మక్కలు తడు

Read More

కరోనా తగ్గే వరకు చేన్లలోనే ఉంటాం

గ్రామంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఓకాలనీ ప్రజలు ఇండ్లకు తాళాలు వేసి చేన్లలో షెడ్లు, గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. కరోనా పోయేవరకు తాము ఇం

Read More