Cyber fraud
గిఫ్టులకు పడిపోయారు..నిండా మోసపోయారు..
ఈ మధ్య ఆన్ లైన్ పేరుతో సైబర్ నేరగాళ్లు నగదు కొట్టేస్తూ.. సొమ్ము పోగు చేసుకుంటున్నారు. మాయమాటలు చెప్తూ మహిళలను మోసం చేస్తున్నారు. లక్షల్లో దోచేసుకుంటున
Read Moreటికెట్ రీఫండ్కు ప్రయత్నిస్తే 5 లక్షలు కాజేశారు
ముంబై: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా.. విమాన టికెట్లను రద్దు చేసి తన డబ్బులు వాపస్ తీసుకునేందుకు
Read Moreసైబర్ మోసాలపై అవగాహన తప్పనిసరి : సీడాక్ సీనియర్ డైరెక్టర్ సీహెచ్ఏఎస్ మూర్తి
సైబర్ మోసాలపై అవగాహన తప్పనిసరి సీడాక్ సీనియర్ డైరెక్టర్ సీహెచ్ఏఎస్ మూర్తి హైదరాబాద్, వెలుగు : స్టూడెంట్లకు సైబర్ హైజీన్ నేర్పించడం అత్
Read Moreసెలబ్రెటీలపేర్లతో క్రెడిట్ కార్డులు.. సైబర్ ముఠా అరెస్టు
సినీ స్టార్స్, క్రికెటర్ల లాంటి ప్రముఖులను మోసం చేసిన సైబర్ ముఠా కేసును ఢిల్లీ పోలీసులు ఛేదించారు. వారిలో ఎంఎస్ ధోనీ , అభిషేక్ బచ్చన్ , సోనమ్ కపూర్, స
Read Moreటూర్స్ & ట్రావెల్స్ పేరిట సైబర్ మోసం.. రూ.20 వేలు హాంఫట్
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దైవ దర్శనం టికెట్ పేరిట ఆన్ లైన్ మోసం బయటపడింది. కల్కీనగర్ కాలనీకి చెందిన గట్టు విజయలక్ష్మి అనే టీచర్ కాశ్మీర్ లోని వైష్ణో
Read Moreరూ.10 వేల కోట్ల సైబర్ మోసం
ఇద్దరు చైనీయులు సహా 10 మంది అరెస్ట్ యాప్స్ క్రియేట్ చేసి, వాట్సాప్లో సర్క్యులేట్ చేసి మోసం వెయ్యి పెట్టుబడితో రెట్టింప
Read Moreకాల్ సెంటర్ల ఫ్రాడ్ : 105 చోట్ల సీబీఐ రైడ్స్
దేశంలోని 87 ప్రాంతాల్లో ఉన్న కాల్ సెంటర్లపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. మరో 18 ప్రాంతాల్లోని కాల్ సెంటర్లలో ఆయా రాష్ట్రాల పోలీసులు సోదాలు చేశారు. మొ
Read Moreఫేక్ వాట్సాప్ డీపీతో సైబర్ కేటుగాళ్ల చీటింగ్
సైబర్ కేటుగాళ్లు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ఫొటోతో ఫేక్ వాట్సాప్ డీపీని సృష్టించి మోసానికి పాల్పడ్డారు. జస్టిస్
Read Moreబోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి రూ. 3.82 లక్షలు చోరీ
సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి సెలబ్రెటీలు మోసపోతున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ కార్డ్ దుర్వినియోగానికి గురైంది. ఆ క
Read Moreకటకటాలు లెక్కిస్తున్న కేటుగాళ్లు
మహేష్ బ్యాంక్ సైబర్ మోసం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బ్యాంకు నిధులను గోల్ మాల్ చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు నైజీరియన
Read Moreసైబర్ నేరగాళ్ల బారిన వినోద్ కాంబ్లీ
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీరి దెబ్బకు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా బాధితులుగా మారుతున్నారు. లేటెస్టుగా టీమిండియా మాజీ క్రికెటర్ వి
Read Moreబ్యాంకు ఖాతాకు పాన్ కార్డు అప్లోడ్ చేయాలని నమ్మించి..
రూ.5 లక్షలు కొట్టేసిన సైబర్ మోసగాళ్లు నిజామాబాద్: సైబర్ మోసగాల్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నార
Read Moreఎయిర్పోర్ట్లో జాబ్.. లక్ష ట్రాన్స్ఫర్ చేయండి
ఎయిర్పోర్ట్లో ఉద్యోగం పేరుతో సైబర్ కేటుగాళ్లు ఓ యువతిని మోసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన బాధితురా
Read More













