
death
కరోనా వచ్చిందనే అవమానాలు భరించలేక.. గోదావరిలో దూకి ముగ్గురి ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా: కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుటుంబ పెద్ద నరసయ్య కు
Read Moreనల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా: దామరచెర్ల మండలం కొండ్రపోల్ దగ్గర బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో అంబులెన్
Read Moreచివరి చూపూ.. దక్కుతలేదు
నార్మల్ గా చనిపోయినా డౌట్ పడుతున్నరు కొద్ది మందితోనే అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు వస్తలేరు కామారెడ్డి, వెలుగు: కంటికి కనిపించని కరోనా వైరస్ బ
Read Moreకరోనాతో మరో ఇద్దరు CRPF సిబ్బంది మృతి
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో మరో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళంలో మహమ్
Read Moreనల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా: కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్
Read Moreఓవర్ స్పీడ్ : స్తంభానికి ఢీకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: బైక్ యాక్స్ డెంట్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణించిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున విద్యానగర్ లో జరిగింది. విద్యానగర్ నుండి నల్లకుంట వ
Read Moreసర్ ప్రైజ్.. అంత్యక్రియలు చేసిన రెండు రోజుల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి
ఒక వ్యక్తి మృతదేహానికి అతని కుటుంబసభ్యులు ఖననం చేసిన రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగొచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. కాన్పూర్ కి చెందిన అహ్మద్ హసాన
Read Moreచికెన్ సెంటర్ నిర్వాహకురాలిని వెంటాడి.. గొడ్డలితో నరికి చంపిన అగంతకుడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు అంబేద్కర్ సెంటర్లో లో చికెన్ షాప్ నిర్వాహిస్తున్న మహమ్మద్ మెహబూబ్ పాషా బార్య హబీబ్ బేగం (40) హత్యకు గురైంది. ఉదయ
Read Moreఇద్దరు సర్కార్ డాక్టర్ల రాజీనామా
భద్రాచలం ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో కరోనా భయం భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు రాజీనామా చేశారు. ఐసోలేషన్ వార్డు ఇంచార్జీగా
Read Moreడ్యూటీకని వెళ్లి..ఉరేసుకుని ఆత్మహత్య
హైదరాబాద్, వెలుగు : జోగుళాంబ గద్వాల జిల్లా కోడూరుకి చెందిన నగేశ్(25), సుకన్య దంపతులు కొన్నాళ్ల కిందట జల్పల్లి మున్సి పాలిటీ పరిధి శ్రీరామ కాలనీకి వచ్చ
Read Moreరాష్ట్రంలో కొత్తగా 2,012 కేసులు..13 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది వైద్యారోగ్యశాఖ. దీంత
Read Moreకరోనాకు భయపడొద్దు ..డెత్రేట్ 2 శాతమే
రాష్ట్రంలో కరోనా డెత్ రేట్2 శాతమే అని, ఎవరు భయపడొద్ద్ద ని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుటుంటోందని, కరోనా పేషెంట్లను వెలి
Read Moreఅస్సాంలో వరద ఉధృతి: 109 మంది మృతి
అస్సాంలో ఇంకా వరదల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పవరకు ఈ వరదల ధాటికి చనిపోయిన వారి సంఖ్య 109కి చేరింది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో దాదాపు 12 లక్షల మంది ప
Read More