death

కరోనా బారినుంచి డాక్టర్‌ను కాపాడే ప్రయత్నం విఫలం

ఇండోర్ : కరోనా మహమ్మరి ఇండోర్ లో ఓ డాక్టర్ ను బలితీసుకుంది. ఇటీవలే కరోనా పాజిటివ్ గా తేలటంతో ఇండోర్ లోని ఎంజీఎం హాస్పిటల్ లో ఆయనను ఐసీయూ లో చేర్చారు.

Read More

లారీ ఢీకొని గర్భిణీ స్పాట్ లోనే మృతి

వైజాగ్ : లారీ ఢీకొని గ‌ర్భిణీ స్పాట్ లోనే మృతిచెందిన సంఘ‌ట‌న బుధ‌వారం వైజాగ్ లో జ‌రిగింది. కె. కోటపాడుకి చెందిన బోర్ల బుజ్జికి పది నెలల క్రితం వివాహమై

Read More

రాజీవ్‌ కనకాల సోదరి మృతి

న‌టి శ్రీలక్మి కనకాల మృతి చెందారు. శ్రీల‌క్ష్మీ నటుడు రాజీవ్‌ కనకాలకు సోదరి. కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె.. సోమవారం ఓ ‍ప్రైవేటు హాస్పిట‌ల్

Read More

నిర్ల‌క్ష్యానికి నిండు ప్రాణం బ‌లి

ఆసుప‌త్రిలో ఐసీయూ గ‌ది తాళం చెవి దొర‌క్క‌పోవ‌డంతో స‌కాలంలో చికిత్స అంద‌క ఓ మ‌హిళ క‌న్నుమూసిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. గురువారం ఉజ్జ‌యిన్ జిల

Read More

క‌రోనా లక్షణాలతో మృతి: డెడ్ బాడీ కోసం డాక్ట‌ర్ల‌పై దాడి

సికింద్రాబాద్ గాంధీ హాస్పిట‌ల్ లో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో ట్రీట్ మెంట్ తీసుకుంటూ బుధ‌వారం ప్రాణాలు కోల్పోయాడు. అయితే డెడ్ బాడీ అప్ప‌గించ‌లేద‌న్న కోప

Read More

హోమ్‌ క్వారంటైన్‌తో మెంటల్ డిస్టర్బెన్స్..తమిళనాడులో ఒకరు సూసైడ్​

చెన్నై : తమిళనాడులో హోమ్ క్వారంటైన్ లో ఉన్న కొంతమంది ఆగమాగం చేస్తున్నారు. ఒంటరిగా ఉండలేక పిచ్చి చేష్టాలకు పాల్పడుతున్నారు. శనివారం ఒక్కరోజే ఓ వ్యక్తి

Read More

భారత్ లో కరోనా కేసులు 724..మరణాలు 17

దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది. లాక్ డౌన్ ప్రకటించినా కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఒక్కరోజులోనే దాదాపు నిన్న(26న)100 కేసులు

Read More

రోడ్డు పనులు చేస్తున్నాడని కాంట్రాక్టర్ ను కొట్టి చంపారు

వెంకటాపురం, వెలుగు : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర గ్రామానికి 50 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ-–ఛత్తీస్​గఢ్​సరిహద్దులో మంగళవారం రాత్రి ఓ కాంట్రాక్టర

Read More

నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయా

భారత ఫుట్ బాల్ లెజెండ్ పీకే బెనర్జీ మృతి పట్ల బీసీీసీఐ చీఫ్ గంగూలీ సంతాపం వ్యక్తం చేశారు. తనకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయానంటూ గంగూలీ ట్వీట్ చేశారు

Read More

తండ్రి చనిపోయిన బాధతోనే టెన్త్​ పరీక్షకు..!

ఇబ్రహీంపట్నం/ఆత్మకూర్/దేవరకద్ర, ​వెలుగు: ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉండి నడిపించిన నాన్న ఇక లేడన్న విషయం తెలిసినా పుట్టెడు దుఃఖంలోను పరీక్షకు హాజరయ్యారా

Read More

ఈత పోటీలో యువకుడి మృతి     

చెరువులో ఈత పోటీ ఓ యువకుడి ప్రాణం తీసింది. కోరుట్ల పట్టణంలోని ఏసుకొని గుట్ట ప్రాంతానికి చెందిన చించల్లి సాయిలు, సాయవ్వల ఏకైక కుమారుడు సాయి కుమార్(22).

Read More

మారుతీరావు పోస్టుమార్టం రిపోర్టులో ఆసక్తికర విషయాలు

పాయిజన్ వల్లే మారుతీ రావు చనిపోయినట్లు ప్రాధమికంగా నిర్ధారించారు వైద్యులు. మారుతీ రావు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమిక పోస్ట్ మార్టమ్ నివేదకలో తె

Read More

పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన మ

Read More