గంభీరావుపేట,వెలుగు: తేనెటీగల దాడిలో ఒకరు చనిపోగా పలువురు గాయపడ్డారు. గంభీరావుపేట మండలం లోని గోరింటాల గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. మూలవాగు మత్తడి కాలువ వద్ద ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల మీద తేనె టీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో కుమ్మరి వేణి సత్తయ్య (50) అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలైన పలువురిని హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
తేనెటీగల దాడిలో ఒకరి మృతి
- తెలంగాణం
- June 16, 2020
లేటెస్ట్
- ఈ వీడియో చూసి తీరాల్సిందే.. ఆకాశంలో అద్భుతం...అసలైన ఉల్కాపాతం అంటే ఇదే
- రాహుల్ గాంధీ మావోయిస్టు భాష వాడుతున్నారు: మోదీ ఫైర్
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక
- భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్
- పోలీసులపై సిట్ కు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు..
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- GOAT Movie: విజయ్ ది గోట్ నుంచి డైరెక్టర్ క్రేజీ అప్డేట్..దళపతిని ఎలా చూపిస్తున్నాడో తెలిసిపోయింది
- IPL 2024: వ్యూస్ కోసం నీచపు పనులు.. స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ సీరియస్
- కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ డ్యాన్స్ తో అదుర్స్..వీడియో వైరల్
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్