death
తట్టుకోలేక పోతున్నాం మా ఫ్యామిలీకి అన్యాయం జరిగింది
న్యూఢిల్లీ: వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్న సీఎస్కే స్టార్ బ్యాట్స్మన్ సురేశ్ రైనా తొలిసారి స్పందించాడు. పంజాబ్లో తమ బంధువుల (మేనత్త
Read Moreజగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి చాలా బాధాకరం
జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ . ఆయన మృతి చాలా బాధాకరమన్నారు. కరోనాతో ఓ ప్
Read Moreమంటల్లోనే ఆహుతి
మృతుల్లో ఐదుగురు ఇంజనీర్లు, ఇద్దరు ప్లాంట్ అటెండెంట్లు , ఇద్దరు ప్రైవేటు ఎంప్లాయీస్ యూనిట్ లో గురువారం రాత్రి చెలరేగిన మంటలు శుక్రవారం సాయంత్రం దాకా
Read Moreడాక్టర్ నరేష్ కుటుంబానికి సాయం చెయ్యరా?
ఇప్పటికీ స్పందించని సర్కార్ ప్రభుత్వంపై హెల్త్ స్టాఫ్ అసంతృప్తి నిరసన చేపట్టాలని ఆలోచనలు హైదరాబాద్, వెలుగు: కరోనాపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు
Read Moreకరోనా వచ్చిందనే అవమానాలు భరించలేక.. గోదావరిలో దూకి ముగ్గురి ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా: కొవ్వూరు రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కుటుంబ పెద్ద నరసయ్య కు
Read Moreనల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా: దామరచెర్ల మండలం కొండ్రపోల్ దగ్గర బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకొట్టడంతో అంబులెన్
Read Moreచివరి చూపూ.. దక్కుతలేదు
నార్మల్ గా చనిపోయినా డౌట్ పడుతున్నరు కొద్ది మందితోనే అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు వస్తలేరు కామారెడ్డి, వెలుగు: కంటికి కనిపించని కరోనా వైరస్ బ
Read Moreకరోనాతో మరో ఇద్దరు CRPF సిబ్బంది మృతి
న్యూఢిల్లీ: కరోనా వైరస్తో మరో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళంలో మహమ్
Read Moreనల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి
నల్గొండ జిల్లా: కట్టంగూర్ మండలం ఐటిపాముల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్
Read Moreఓవర్ స్పీడ్ : స్తంభానికి ఢీకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: బైక్ యాక్స్ డెంట్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణించిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున విద్యానగర్ లో జరిగింది. విద్యానగర్ నుండి నల్లకుంట వ
Read Moreసర్ ప్రైజ్.. అంత్యక్రియలు చేసిన రెండు రోజుల తర్వాత తిరిగొచ్చిన వ్యక్తి
ఒక వ్యక్తి మృతదేహానికి అతని కుటుంబసభ్యులు ఖననం చేసిన రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగొచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. కాన్పూర్ కి చెందిన అహ్మద్ హసాన
Read Moreచికెన్ సెంటర్ నిర్వాహకురాలిని వెంటాడి.. గొడ్డలితో నరికి చంపిన అగంతకుడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు అంబేద్కర్ సెంటర్లో లో చికెన్ షాప్ నిర్వాహిస్తున్న మహమ్మద్ మెహబూబ్ పాషా బార్య హబీబ్ బేగం (40) హత్యకు గురైంది. ఉదయ
Read Moreఇద్దరు సర్కార్ డాక్టర్ల రాజీనామా
భద్రాచలం ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో కరోనా భయం భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు డాక్టర్లు రాజీనామా చేశారు. ఐసోలేషన్ వార్డు ఇంచార్జీగా
Read More











