న్యూఢిల్లీ: కరోనా వైరస్తో మరో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అతిపెద్ద పారామిలటరీ దళంలో మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 28కి చేరిందని అధికారులు మంగళవారం తెలిపారు. హెడ్ కానిస్టేబుల్ ర్యాంకు సిబ్బంది ఆంధ్రప్రదేశ్, కేరళలోని తమ ఇళ్ల వద్ద సెలవుల్లో ఉన్నారని అధికారులు చెప్పారు. మంగళవారం ఒక్కరోజే కొత్తగా మరో 51 కరోనా కేసులు నమోదు కాగా 424 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు సీఆర్ పీఎఫ్ లో 6,130 మందికి కరోనా సోకగా 2,131 యాక్టివ్ కేసులున్నాయి.
కరోనాతో మరో ఇద్దరు CRPF సిబ్బంది మృతి
- దేశం
- August 19, 2020
లేటెస్ట్
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
- మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
- బెంగళూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఉల్లిపాయతో బీపీని కంట్రోల్ చేయొచ్చా?..పరిశోధనలు ఏం చెపుతున్నాయంటే..
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్