death
భర్త బట్టలు కొనివ్వలేదని..ఆరు నెలల చిన్నారిని చంపింది
భార్యాభర్తల మధ్య చిన్న గొడవకు 6 నెలల చిన్నారి బలైంది. క్షణికావేశంలో ఓ తల్లిచేసిన పని పసిగుడ్డు ప్రాణం తీసింది. హోలీ పండుగకు భర్త బట్టలు కొనివ్వలేదన్నఆ
Read Moreహాస్టల్ లో ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణం
హైదరాబాద్: ఫార్మసీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన శనివారం హైదరాబాద్ లో జరిగింది. చైతన్య పురి పోలీస్ స్టేషన్ పరిధి, అలకపూరిలోని ఓ ప్రైవేట్ హ
Read Moreట్రాక్టర్ బోల్తా : పారిశుద్ధ కార్మికుడు మృతి
సిద్దిపేట జిల్లా: ట్రాక్టర్ బోల్తా పడి పారిశుద్ధ కార్మికుడు మృతి చెందిన సంఘటన బుధవారం సిద్దిపేట జిల్లాలో జరిగింది. మర్కుక్ మండలం, ఇప్పల గూడెం గ్రామాని
Read Moreపెండ్లయిన తెల్లారే చనిపోయిండు
బోధన్, వెలుగు: పెండ్లయిన కొన్ని గంటలకే గుండెనొప్పితో పెండ్లికొడుకు చనిపోయాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం నాయీ బ్రాహ్మణగల్లికి చెందిన చందూర్ గణ
Read Moreరైల్లో సీటు కోసం గొడవ.. మహిళల దాడిలో వ్యక్తి మృతి
రైల్లో సీటు కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఏకంగా 12 మంది కలసి ఒక్క వ్యక్తిని చితకబాదడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లి చివరకు ప్ర
Read Moreరామారావు నా ఆత్మబంధువు : చిరంజీవి
సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సినియర్ జర్నలి
Read Moreకబడ్డీ ఆటలో గాయపడి.. ఆస్పత్రిలో చనిపోయిన ఉద్యోగి
నిజామాబాద్ స్పోర్ట్ స్, వెలుగు: ఉద్యోగులకు రిక్రియేషన్ కోసం నిర్వహిస్తున్న క్రీడాపోటీల్లో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. జిల్లాలోని డీఎస్ఏ మినీ స్టేడ
Read Moreబీజేపీ నేతను వెంటాడీ నరికి చంపారు
తమిళనాడులో బీజేపీ నేత దారుణ హత్య జరిగింది. తిరుచ్చి పాలకరై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల విజయరఘు బీజేపీ జోనల్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. స్థానిక గాంధ
Read Moreరెండు బిల్డింగ్ల మధ్య 17 ఏళ్ల అమ్మాయి అనుమానాస్పద మృతి
సికింద్రాబాద్: చిలకలగూడాలో దారుణం జరిగింది. వారాసిగుడాకు చెందిన 17 ఏళ్ల ఇర్ఫానా అనే అమ్మాయి రెండు బిల్డింగ్ల మధ్య శవమై కనిపించింది. ఇర్ఫానాను ఎవరో హత
Read Moreతాతని చంపిన మనవడు.. తండ్రి కొడుకు పరార్
అడ్డుకోబోయిన నానమ్మకూ తీవ్ర గాయాలు తండ్రికి, తాతకి మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగింది. అక్కడే ఉన్న మనవడు ఆవేశంలో తాతను గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ దారుణ
Read Moreసూది మారింది : చిన్నారి ప్రాణం తీసిన నర్స్
కర్ణాటక: జ్వరం వచ్చిందని 2 నెలల చిన్నారిని అంగన్ వాడి సెంటర్ కి తీసుకువస్తే నర్స్ నిర్లక్ష్యంతో పాప మరణించింది. ఈ సంఘటన శనివారం కర్ణాటకలో జరుగగా స్థాన
Read Moreకుక్కకు ఘనంగా సంవత్సరికం చేసిన యజమాని
మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్లో చనిపోయిన ఓ శునకానికి సంవత్సరికం చేశారు. తిరుపతిలోని రేణిగుంట పట్టణం పాంచాలినగర్లో గురువారం ఈ ఘటన జరిగింది. పట్టణానికి
Read More