death
మందు దొరక్క స్పిరిట్ తాగిన్రు
ఇద్దరు యువకుల మృతి భువనగిరి, వెలుగు: లాక్ డౌన్ కారణంగా మందు లేక పిచ్చెక్కి పోతున్నారు మందు బాబులు. తాజాగా స్పిరిట్ లో వాటర్ కలుపుకొని తాగిన ఇద్దరు యువ
Read Moreమాల్దీవులలో కరోనా ఫస్టు డెత్
మాలె: ప్రపంచ దేశాలు వణికిస్తున్న కరోనా మాల్దీవులలోనూ విస్తరిస్తోంది. ఇప్పటివరకు అక్కడ 280 మందికి వైరస్ సోకింది. మాల్దీవుల కేపిటల్ సిటీ మాలెలో 83 ఏళ్ల
Read Moreపాజిటివ్ వస్తే నెగెటివ్ అని చెప్పారు : వృద్ధుడు మృతి
కోల్ కతా: ముందు పాజిటివ్ వచ్చింది.. ఆ తర్వాత నెగెటివ్.. రిపోర్ట్ సరిగ్గా చెక్ చేస్తే పాజిటివ్.. అప్పటికే టైం మించి పోయింది. ఆస్పత్రి నిర్లక్ష్యాన
Read Moreకానిస్టేబుల్ మంచి మనసు: అంత్యక్రియలకు సాయం
చాంద్రాయణగుట్ట , వెలుగు: ‘వారిద్దరూ పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. చేరో పని చేసుకుంటూ కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నారు.వాళ్లకో పాప కూడా
Read Moreస్పెషల్ ఫ్లైట్ లో లండన్ వెళ్లాల్సిన కొడుకు.. అప్పు తీర్చలేదని తండ్రి చేతిలోనే…
స్పెషల్ ఫ్లైట్ లో లండన్ వెళ్లాల్సిన ఎన్నారై తన తండ్రి చేతిలోనే హతమయ్యాడు. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి రాదన్న భయంతో జరిగిన గొడవలో క్షణికా
Read Moreడిప్రెషన్ లో 11 నెలల బిడ్డను చంపి.. ఆత్మహత్య చేసుకున్న టెకీ భార్య
11 నెలల బిడ్డను తన చేతులతోనే చంపుకుని.. తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ టెకీ భార్య. తొలి ప్రెగ్నెన్సీ సమయంలో గర్భస్రావం కావడంతో డిప్రెషన్ లోకి
Read Moreతమిళనాడులో ఒక్క సారిగా 50 కాకులు, 3కుక్కలు మృతి
తమిళనాడులోని నాగపట్టణం జిల్లా పూంపుహార్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిన్న(గురువారం) ఉన్నట్టుండి ఒక్కసారిగా 50 కాకులు, మూడు కుక్కలు మృతి చెందడమే దీన
Read Moreచండీగఢ్ లో కరోనాతో 6 నెలల పాప మృతి
చండీగఢ్: కరోనా బారినపడి ఆరు నెలల పాప మృతిచెందింది. పగ్వారాకు చెందిన ఆ బాలిక గుండె శస్త్ర చికిత్స కోసం చండీగఢ్ లోని పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్ స్టి ట్యూ
Read Moreరోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
అమరావతి: రోడ్డు ప్రమాదంలో 70 ఏండ్ల వృద్ధుడు మరణించిన సంఘటన గురువారం విజయవాడలో జరిగింది. విజయవాడలోని ఎనిమిదో టౌన్ పోలీస్టేషన్ పరిధిలో వ
Read Moreమంచిర్యాల జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు కలకలం
మంచిర్యాల జిల్లా: రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్ సోకింది. మంచిర్యాల జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన
Read Moreహోంగార్డు ఫ్యామిలీకి కేటీఆర్ రూ.5లక్షలు సాయం
రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో లాక్ డౌన్ విధులు నిర్వహిస్తూ హోంగార్డు దేవయ్య(50) మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.
Read Moreఢిల్లీలో ముగ్గురు డాక్టర్లకు కరోనా పాజిటివ్
ఢిల్లీలో ముగ్గురు డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు ఆరోగ్యశాఖ అధికారులు. ఆర్మీ డాక్టర్ తో సహా మరో ఇద్దరు డాక్టర్లు కరోనా వైరస్ భార
Read More19 లక్షలు దాటిన కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 19 లక్షల,24 వేల 679కి చేరింది. మృతుల సంఖ్య 1,1
Read More