అస్సాంలో ఇంకా వరదల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పవరకు ఈ వరదల ధాటికి చనిపోయిన వారి సంఖ్య 109కి చేరింది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో దాదాపు 12 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురైనట్లు NDRF అధికారులు తెలిపారు. 1364 గ్రామాలు వరద ముంపునకు గురికాగా..82,947 హెక్టార్లలోని పంట పొలాలు నీట మునిగాయి. నిరాశ్రయులైన ప్రజల కోసం 137 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. వీటిలో భారీ సంఖ్యలో బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. అంతేకాదు ఈ వరద ప్రభావానికి 26 జిల్లాల్లో 187 బ్రిడ్జీలు, కల్వర్టులతో పాటు 30 జిల్లాల్లోని 1937 రహదారులు కూడా ధ్వంసమయ్యాయి. మరోవైపు కజిరంగ జాతీయ పార్క్ లో నీటి స్థాయి తగ్గిందని..ప్రస్తుతం ఇంకా 60 శాతం వరద ముంపులోనే ఉందని పార్క్ అధికారులు తెలిపారు. అస్సా గవర్నర్ జగదీశ్ ముఖి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి…బాధితులను పరామర్శించారు.
అస్సాంలో వరద ఉధృతి: 109 మంది మృతి
- దేశం
- August 2, 2020
లేటెస్ట్
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- SRH vs PBKS: ఆఖరి పంచ్ మనదే.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి