death

కరెంటు కాటేసింది.. ముగ్గురు రైతులు మృతి

కామారెడ్డి, వెలుగు:పొలం వద్ద కాలిపోయిన మోటార్​ను తొలగిస్తుండగా కరెంట్ షాక్​ తగిలి ముగ్గురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. బోరు మోటార్​ను పైకి తీస్తుండగా

Read More

కారులో మంటలు : ఐదుగురు సజీవ దహనం

చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడుగు దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో మంటలు చెలరేగి ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఒకరు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ

Read More

యాక్సిడెంట్లతోనే ఎక్కువ మరణాలు

    2001 నుంచి 2017 వరకు 20.42 లక్షల మంది బలి     యుద్ధం, జబ్బులు, పాము కాట్లతో పోలిస్తే వాటి వాటానే ఎక్కువ     హైవేలు, స్ట్రైట్​ రోడ్లపైనే ఎక్కువ యాక

Read More

చెన్నైహోర్డింగ్ ప్రమాదంపై హైకోర్టు ఆగ్రహం

ఇల్లీగల్​ బ్యానర్లు, హోర్డింగ్​లపై చర్యలేవని నిలదీత దేశంలో ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని వ్యాఖ్య చెన్నై:  అక్రమ హోర్డింగ్​ ఏర్పాటుపై తమిళనాడు ప్ర

Read More

ప్రాణం తీసిన ట్రాఫిక్ చలానా వ్యవహారం

నోయిడా : ట్రాఫిక్ చలానాకు సంబంధించి పోలీసులతో గొడవకు దిగి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుండెపోటుతో చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. నోయిడాకు చెందిన

Read More

US లో ఇద్దరు ఇండియన్‌ స్టూడెంట్స్‌ మృతి

               ఒకరు హైదరాబాదీ                 యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో చదువుతున్న  స్టూడెంట్లు అమెరికాలోని ఒక్లహోమాలో తీవ్ర విషాదం జరిగింది. వీక

Read More

రూ.180 బిల్లు చెల్లించలేదని కస్టమర్ ను కొట్టి చంపిన యజమాని

భడోహి: ఉత్తర ప్రదేశ్‌లోని భడోహి జిల్లాలో దారుణం జరిగింది. హోటల్ బిల్లు చెల్లించే వివాదంలో హోటల్ యజమాని, వెయిటర్లు కలసి  ఓ కస్టమర్ ను కొట్టి చంపారు. ఈ

Read More

కరెంట్ షాక్ తో రైతన్న మృతి

వికారాబాద్,వెలుగు: కరెంట్ వైర్లు తగిలి ఓ పాడి రైతు, అతడి 3 బర్రెలు చనిపోయిన ఘటన వికారాబాద్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం

Read More

డెంగీతో ఎవరూ చనిపోలె: ఈటల

ఇప్పటివరకు డెంగీ వల్ల ఎవరూ చనిపోలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్ల

Read More

స్టూడెంట్ లీవ్ లెటర్ : నేను చచ్చిపోయా.. సెలవివ్వండి

ఉత్తర్‌ ప్రదేశ్‌ : ‘బాస్‌ .. మా బామ్మ చనిపోయింది. నాకు అర్జెంట్‌ గా లీవ్‌ కావాలి’.. ఓ ఉద్యోగి అర్జీ..‘సార్‌ .. మా తాత చచ్చిపోయాడు సార్‌. ఊరెళ్లాలి. సె

Read More

పిడుగు పడి చిన్నారి మృతి

ఏటూరు నాగారం, వెలుగు: అంగన్​వాడి స్కూల్​కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా పిడుగుపడటంతో ఓ చిన్నారి చనిపోయింది. మరో బాలుడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడ

Read More

పాము కాటుకు మాంత్రికుడి వైద్యం..ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషయం

మహబూబాబాద్ జిల్లా : ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురిని పాము కాటు వేసింది. వీరిలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ సంఘటన మహబూబాబాద

Read More

కొండచరియలు విరిగిపడి 33 మంది మృతి

మయన్మార్ దేశంలో భారీ విషాదం జరిగింది. మోన్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచి భారీవర్ష

Read More