death
బోరు నీళ్లు తాగి ఐదు పశువులు మృతి, ఆరుగురికి అస్వస్థత
మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. రెగోడ్ మండలం మర్పల్లిలో వ్యవసాయ బోరు నీళ్లు తాగి ఐదు పశువులు మృతి చెందాయి. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బోరు
Read Moreవీడిన శంషాబాద్ మహిళ మర్డర్ మిస్టరీ
ఈ నెల 11న బండరాయితో కొట్టి హత్య నిందితుడిని అరెస్టు చేసిన ఆర్జీఐఏ పోలీసులు శంషాబాద్,వెలుగు:తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి తప్పించుకుని తిరు
Read Moreరౌండప్ చేసి గురిపెట్టాయి : చిరుతను చంపిన కుక్కలు
చిరుతపులిని చూస్తేనే మనుషులతో పాటు జంతువులు కూడా ఆమడ దూరంలో ఉంటాయి. ఎక్కడ తమను లాక్కెక్కి తింటాయోనని సాటి జంతువులు భయపడతాయి. ఊళ్లో ఉండే కుక్కలు అయితే
Read Moreప్రాణం తీసిన పైసలు
హైదరాబాాద్ : అప్పు తీసుకున్న వ్యక్తి ఆ డబ్బులను తిరిగి ఇవ్వకుండా తిట్టడంతో మనస్థాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్ బీ పీఎస్ పరిధిలో జరి
Read Moreతల్లిదండ్రుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి
కరీంనగర్ : తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి కన్న బిడ్డనే బలైన సంఘటన కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూర్ గ్రామంలో జరిగింది. అప్పటివరకు చిరు నవ్వులు నవ్వుతూ..తల్
Read Moreఅమెరికాలో కాల్పుల మోత : 11 మంది మృతి, పలువురికి గాయాలు
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వర్జీనియా స్టేట్ లోని బీచ్ మున్సిపల్ సెంటర్ లో తుపాకీతో ప్రవేశించిన ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు
Read Moreనడి రోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ : ఓ వ్యక్తిని పట్టపగలే వేట కొడవలితో అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన పఠాన్ చెరులోని రుద్రారంలో జరిగింది. ముషీరాబాదుకు చెందిన మెహబూబ్ బాషా..శుక
Read Moreపబ్జి ఆడి.. గుండె పోటుతో కుప్పకూలిన 16 ఏళ్ల విద్యార్థి
తిండిమీద ధ్యాస ఉండదు. ఎంత వద్దన్నా తల్లిదండ్రుల మాట పట్టించుకోరు. పనికిరాని పబ్ జి గేమ్ కు అలవాటై మంచి భవిష్యత్తుపు పాడు చేసుకుంటున్నారు పిల్లలు. ఈ గే
Read Moreగుర్తు తెలియని వాహనం ఢీకొని మెట్రో ఉద్యోగి మృతి
హైదరాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మరణించిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగింది. శనివారం ఉదయం జాతీయ రహదారిపై డిగ్రీ కాలేజ్ సమీపంలో బైక్
Read Moreచీమల దండులా క్యూ : ఎవరెస్ట్ శిఖరంపై ట్రాఫిక్ జాం
అదేదో దేవుడి దర్శనానికి క్యూ కట్టినట్టు.. సినిమా టికెట్ల కోసం లైన్లో నిలబడినట్టు.. ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్పై క్యూ కట్టారు జనం. ఒకళ్ల
Read Moreకారులో బాలుడి మృతి.. పోలీసులకు పలు అనుమానాలు
విశాఖపట్నంలో విషాదం నెలకొంది. ఎనిమిదేళ్ల బాలుడు కారులో ఉండిపోయి ఊపిరాడక మృతి చెందాడు. నగరంలోని మల్కాపురం పీఎస్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసు
Read Moreగుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో డీసీఎం డ్రైవర్ మృతి
హైదరాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో డీసీఎం డ్రైవర్ చనిపోయాడు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగింది. ఆదివారం
Read Moreఅనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
హైదరాబాద్ : వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది. శంషాబాద్ లోని ఆర్బీ నగర్ కాలనీ లో అక్షిత అనే
Read More