
death
కారు ఢీకొని వ్యక్తి మృతి
యాదాద్రి భువనగిరి: కారు ఢీకొని వ్యక్తి మరణించిన సంఘటన యాదగిరిగుట్ట మండలం రామాజిపేటలో జరిగింది. ఆదివారం ఉదయం రామాజిపేట నగరానికి చెందిన మంచాల యాదగిరి(5
Read Moreభీమిలి బీచ్ లో విద్యార్థి మృతి
వైజాగ్ : భీమిలి బీచ్ లో పండుగ రోజున విషాద చాయలు అలముకున్నాయి. బీచ్ లో స్నానానికి వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. విశాఖ ఆరిలోవకు చెందిన ఐదుగురు విద్యార
Read Moreరైలులో మంటలు.. 16 మంది సజీవ దహనం
పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి రావల్పిండికి వస్తున్న తేజ్గామ్ ఎక్స్ప్రెస్ రైలులో ఇవాళ(గురువారం) మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంద
Read Moreఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కును కోల్పోయింది: మా అధ్యక్షుడు నరేష్
సీనియర్ నటి గీతాంజలి మృతిపై టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇండస్ట్రీ ఓ పెద్ద దిక్కు కోల్పోయిందన్నారు మా అధ్యక్షుడు నరేష్. నటిగానే కాకుండా వ్యక
Read Moreప్రాణం తీసిన క్రికెట్ బెట్టింగ్
ఈ నెల 23న రాయదుర్గం పీఎస్ లో నమోదైన యువకుడి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అదృశ్యమైన యువకుడిని క్రికెట్ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని అతడి ఫ్రెండ్
Read More‘రింగ్’లోకి పోతే..వచ్చుడు కష్టమే
ఆటలో దెబ్బల వల్ల ఏటా 13 మంది బాక్సర్లు మృతి 1890 నుంచి 2011 వరకూ 1,604 మంది కన్నుమూత బాక్సింగ్ అంటేనే.. లైఫ్ అండ్ డెత్ గేమ్. రింగ్ లోకి దిగిన బాక్స
Read Moreపసిమొగ్గలు రాలిపోతున్నరు
నిరుడు 8.82 లక్షల చిన్నారులు చనిపోయిన్రు ఐదేళ్లలోపు పిల్లల మరణాల్లో ఇండియానే టాప్ యునిసెఫ్‘ప్రపంచ పిల్లల స్థితి నివేదిక–2018’ విడుదల న
Read Moreకుటుంబం దారుణ హత్య : మృతుల్లో ప్రెగ్నెంట్ మహిళ, ఆరేళ్ల బాబు
వెస్ట్ బెంగాల్లో దారుణం మృతుల్లో ప్రెగ్నెంట్ మహిళ, ఆరేళ్ల బాబు రాజకీయ రంగు పులుముకున్న ఘటన కోల్కతా: ఆర్ఎస్ఎస్ కార్యకర్తతోపాటు అతడి ప్ర
Read Moreసిలిండర్ పేలి ఇద్దరు మృతి
విశాఖ సాగర్ నగర్ లోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. తండ్రీ ఉమామహేశ్వరరావు, కుమార్తె లావణ్య
Read Moreసెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం : నలుగురు విద్యార్థులు మృతి
తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా ఊత్తంగరైలో విషాదం జరిగింది. సెల్ఫీ తీసుకోబోతూ జలాశయంలో పడి నలుగురు విద్యార్థులు చనిపోయారు. పాంబారు జలాశయం దగ్గరకు వ
Read Moreఇరాక్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన : 34 మంది మృతి
ఇరాక్ లో ప్రధాని అదిల్ కి వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు కొనసాగుతున్నాయి. బగ్దాద్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. 3 రోజులుగా ఆందోళనలు తీవ్రస్థ
Read Moreటైరు పేలింది : బస్సు ప్రమాదంలో 16 మంది మృతి
రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైరు పేలి ఎదురుగా వస్తున్న కారును మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 16 మంది అక
Read Moreవేణుమాధవ్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను
“సొంత చెల్లెలిని ఎలా రక్షిస్తాడో.. అలా నాతో మెలిగే వాడు. వేణన్న లేడన్న వార్త ఊహించుకోలేకపోతున్నా”అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సినీ నటీ, టీవీ హోస్ట్ ఉ
Read More