death

స్కూల్లో కాల్పులు : 8 మంది విద్యార్థులు మృతి

బ్రెజిల్ లో ఓ స్కూల్ కాల్పులు కలకలం సృష్టించాయి. స్కూల్ లో ఉన్న విద్యార్థులపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు.  కాల్పుల్లో 8 మంది స్టూడెంట్స్ అక్కడిక

Read More

వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం శివైక్యం

వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం ఈ తెల్లవారుఝామున శివైక్యం చెందారు. చుక్కాని అనే పత్రికను స్థాపించి పబ్లిషర్, ఎడిటర్ గా జర్నలిజంలో తనకంటూ గుర్తిం

Read More

అఫీషియల్ : విమాన ప్రమాదంలో అందరూ చనిపోయారు

అడీస్ అబాబా: ఇథియోపియా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన బోయింగ్ 737 విమానం(ET 302)  ఆదివారం ఉదయం కుప్పకూలింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధ

Read More

అడవిలోకి ఈడ్చుకెళ్లి తినేసింది : చిరుత దాడిలో బాలిక మృతి

బలరాంపూర్‌ : చిరుత దాడిలో 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బలరాంపూర్‌ జిల్లాలోని సొహెవ్లా అటవీ ప్రాంతంలో నుంచి ఓ చిరుత బా

Read More

ట్రాక్టర్ టైర్ల క్రింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి

రంగారెడ్డి : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ల కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్ నగర్ ల

Read More

లారీ ప్రమాదంలో మృతి : ఆడుకుంటున్న చిన్నారి శవమై కనిపించాడు

హైదరాబాద్: ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో శనివారం మధ్యాహ్నం జరిగిం

Read More

కారు, లారీ ఢీ : 10 మంది మృతి

ఝార్ఖండ్‌:  లారీ, కారు ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం ఝార్ఖండ్‌ లోని రామ్‌గఢ్‌ జిల్లాలో శనివారం జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వార

Read More

ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి

నాగర్‌ కర్నూలు: నాగర్‌ కర్నూలు మండలం నల్లవెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ కు ఉన్న పల్లీ కోత యంత్రం బోల్తా పడి ముగ్గురు మరణించారు. ప్రమ

Read More

లోయలో పడ్డ బస్సు..ఆరుగురు మృతి

శ్రీనగర్ : ప్రైవేట్ బస్సు లోయలో పడి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జమ్ముకశ్మీర్ లో జరిగింది. ఉద్ధంపూర్ జిల్లా మజాల్తా దగ్గర ప్రయాణికులతో

Read More

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా హంద్వారా ఏరియాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఈ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Read More

మేఘాలయ బొగ్గుగని ఘటన : 77 రోజుల తర్వాత.. రెండో శవం

షిల్లాంగ్‌ : మేఘాలయ బొగ్గు గని నుంచి 77 రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని బయటికి తీశారు. తూర్పు జయంతియా జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గు గనిలో గత 

Read More

చెరువులో పడి నలుగురు విద్యార్థులు మృతి

కోదాడ : పుట్టినరోజు పార్టీ నాలుగు కుటుం బాల్లో విషాదాన్ని నింపింది. చెరువులో మునిగి నలుగురు డిప్లొమా స్టూడెంట్స్​ మృతిచెందిన సంఘటన కోదాడలో బుధవారం చోట

Read More

కాల్పులకు తెగబడ్డ పాక్‌..ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్‌లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదరుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌ కౌంటర్‌ లో జైషే మహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత దళాలు

Read More