death
స్కూల్లో కాల్పులు : 8 మంది విద్యార్థులు మృతి
బ్రెజిల్ లో ఓ స్కూల్ కాల్పులు కలకలం సృష్టించాయి. స్కూల్ లో ఉన్న విద్యార్థులపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 8 మంది స్టూడెంట్స్ అక్కడిక
Read Moreవాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం శివైక్యం
వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం ఈ తెల్లవారుఝామున శివైక్యం చెందారు. చుక్కాని అనే పత్రికను స్థాపించి పబ్లిషర్, ఎడిటర్ గా జర్నలిజంలో తనకంటూ గుర్తిం
Read Moreఅఫీషియల్ : విమాన ప్రమాదంలో అందరూ చనిపోయారు
అడీస్ అబాబా: ఇథియోపియా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం(ET 302) ఆదివారం ఉదయం కుప్పకూలింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధ
Read Moreఅడవిలోకి ఈడ్చుకెళ్లి తినేసింది : చిరుత దాడిలో బాలిక మృతి
బలరాంపూర్ : చిరుత దాడిలో 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బలరాంపూర్ జిల్లాలోని సొహెవ్లా అటవీ ప్రాంతంలో నుంచి ఓ చిరుత బా
Read Moreట్రాక్టర్ టైర్ల క్రింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి
రంగారెడ్డి : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ల కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్ నగర్ ల
Read Moreలారీ ప్రమాదంలో మృతి : ఆడుకుంటున్న చిన్నారి శవమై కనిపించాడు
హైదరాబాద్: ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో శనివారం మధ్యాహ్నం జరిగిం
Read Moreకారు, లారీ ఢీ : 10 మంది మృతి
ఝార్ఖండ్: లారీ, కారు ఢీకొనడంతో 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం ఝార్ఖండ్ లోని రామ్గఢ్ జిల్లాలో శనివారం జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వార
Read Moreట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి
నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు మండలం నల్లవెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ కు ఉన్న పల్లీ కోత యంత్రం బోల్తా పడి ముగ్గురు మరణించారు. ప్రమ
Read Moreలోయలో పడ్డ బస్సు..ఆరుగురు మృతి
శ్రీనగర్ : ప్రైవేట్ బస్సు లోయలో పడి ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జమ్ముకశ్మీర్ లో జరిగింది. ఉద్ధంపూర్ జిల్లా మజాల్తా దగ్గర ప్రయాణికులతో
Read Moreఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా హంద్వారా ఏరియాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఈ ఉదయం ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Moreమేఘాలయ బొగ్గుగని ఘటన : 77 రోజుల తర్వాత.. రెండో శవం
షిల్లాంగ్ : మేఘాలయ బొగ్గు గని నుంచి 77 రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని బయటికి తీశారు. తూర్పు జయంతియా జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గు గనిలో గత
Read Moreచెరువులో పడి నలుగురు విద్యార్థులు మృతి
కోదాడ : పుట్టినరోజు పార్టీ నాలుగు కుటుం బాల్లో విషాదాన్ని నింపింది. చెరువులో మునిగి నలుగురు డిప్లొమా స్టూడెంట్స్ మృతిచెందిన సంఘటన కోదాడలో బుధవారం చోట
Read Moreకాల్పులకు తెగబడ్డ పాక్..ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ము కశ్మీర్లో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదరుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో జైషే మహమ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రత దళాలు
Read More












