స్కూల్లో కాల్పులు : 8 మంది విద్యార్థులు మృతి

స్కూల్లో కాల్పులు : 8 మంది విద్యార్థులు మృతి

బ్రెజిల్ లో ఓ స్కూల్ కాల్పులు కలకలం సృష్టించాయి. స్కూల్ లో ఉన్న విద్యార్థులపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు.  కాల్పుల్లో 8 మంది స్టూడెంట్స్ అక్కడికక్కడే చనిపోయారు. కాల్పులు ఎందుకు జరిపారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు అక్కడి పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.