death

లోయలోపడ్డ బస్సు.. ఆరుగురు మృతి

శ్రీనగర్‌: ప్రమాదవశాత్తు ప్రైవేట్ బస్సు లోయలో పడి ఆరుగురు మృతిచెందిన సంఘటన జమ్మూకశ్మీర్‌ లోని రజౌరీ జిల్లాలో జరిగింది. దరాల్‌ ప్రాంతంలోని ఉజ్జాన్‌-దండ

Read More

సెల్ఫీ తీసుకుంటూ నదిలో పడి యువకుడి మృతి

నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చెందిన మేకల ప్రశాంత్ (18) అనే యువకుడు సెల్ఫీ మోజులో ప్రాణం పోగొట్టుకున్నా డు.  ఉదయం స్నేహి తులతో కలసి తడపాకల్ వద్ద గో

Read More

సూర్యాపేట జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని నలుగురు మహిళలు చనిపోయారు. స్థానికంగా చామకూరి అనిల్ అనే వ్యక్తి పండ

Read More

కాలేజీ బస్సు బీభత్సం- పెళ్లి కావాల్సిన జంట మృతి

మ‌రికొన్ని రోజుల్లో పెళ్లి పీట‌లెక్కాల్సిన ఓ జంట అర్ధాంత‌రంగా మృత్యుఒడిలోకి వెళ్లారు. బైక్‌పై వెళుతున్న వారిని ఓ క‌ళాశాల బ‌స్సు ఢీకొట్ట‌డంతో.. యువ‌కుడ

Read More

కర్ణాటకలో భవనం కూలిన ఘటన : 15కు చేరిన మృతులు

కర్ణాటక ధార్వాడ్ జిల్లా….కుమారేశ్వర్ నగర్ లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఇప్పటి వరకూ 57 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మరో 10 మంది శ

Read More

గొర్రెల దాహం తీర్చాడు..శవమై తేలాడు

యాదాద్రి భువనగిరి : గొర్లకు నీళ్లు తాపడానికి వెళ్లిన రాజేష్ అనే బాలుడు చెరువులో మునిగి చనిపోయాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో గురువారం జరిగింది

Read More

శవపేటికలో మృత‌దేహాన్ని చూసి షాకైన కుటుంబ సభ్యులు

జీవ‌నోపాధి కోసం కేర‌ళ‌కు చెందిన చాలామంది సౌదీ అరేబియాకు వెళుతుండడం అంద‌రికీ తెలిసిన విష‌యం. ఆ క్ర‌మంలోనే బ‌తుకుదెరువు కోసం సౌది వెళ్లిన ఓ కేర‌ళ‌ వ్య‌క

Read More

జింకపై కాల్పులు.. హైదరాబాద్ యూనివర్సిటీలో కలకలం

హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తులు జింను కాల్చి చంపారు. ఈ సంఘటన గురువారం ఉదయం హైదరాబాద్ లో జరిగింది.  హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లోని క్యాంప

Read More

గోవా సీఎం మనోహర్‌ పారికర్‌ కన్నుమూత

పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చనిపోయారు. కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న పారికర్… ఆరోగ్య పరిస్థితి ఇవాళ మరింత విషమించింది. 8గంటల సమయంలో ఆ

Read More

దొంగచాటు దెబ్బ: మహిళా పోలీసుపై ఉగ్రవాదుల కాల్పులు

శ్రీనగర్ : జమ్మూలో దారుణానికి ఒడిగట్టారు ఉగ్రవాదులు. మహిళా పోలీసు ఆఫీసర్ ను దొంగచాటుగా కాల్చి చంపారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం కశ్మీర్‌ లోని సోపియాన్

Read More

కశ్మీర్ లో కారు ప్రమాదం : 11 మంది మృతి

శ్రీనగర్ : కారు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం జమ్మూకశ్మీర్ లో జరిగింది. కశ్మీర్‌ లోని రాంబన్ జిల్లాలో  వేగంగా వచ్చిన కారు అదుపు

Read More

నేను క్షేమంగానే ఉన్నా : సునీల్

తాను క్షేమంగానే ఉన్నానని టాలీవుడ్‌ నటుడు సునీల్‌ చెప్పాడు. సునీల్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఓ వెబ్‌ సైట్‌ తప్పుడు వార్తను రాసింది. దీన్ని చూసిన

Read More

‘మొదటి మహిళా పీఠాధిపతి’ మాతే మహాదేవి శివైక్యం

లింగాయత్ ధర్మ గురు, కర్ణాటకలోని కూడలసంగం బసవధర్మ పీఠాధిపతి.. మాతే మహాదేవి శివైక్యం చెందారు. దక్షిణ భారతంలో మొదటి మహిళా పీఠాధిపతి అయిన మాతే మహాదేవి.. వ

Read More