
death
శవపేటికలో మృతదేహాన్ని చూసి షాకైన కుటుంబ సభ్యులు
జీవనోపాధి కోసం కేరళకు చెందిన చాలామంది సౌదీ అరేబియాకు వెళుతుండడం అందరికీ తెలిసిన విషయం. ఆ క్రమంలోనే బతుకుదెరువు కోసం సౌది వెళ్లిన ఓ కేరళ వ్యక
Read Moreజింకపై కాల్పులు.. హైదరాబాద్ యూనివర్సిటీలో కలకలం
హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తులు జింను కాల్చి చంపారు. ఈ సంఘటన గురువారం ఉదయం హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లోని క్యాంప
Read Moreగోవా సీఎం మనోహర్ పారికర్ కన్నుమూత
పనాజి: గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చనిపోయారు. కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న పారికర్… ఆరోగ్య పరిస్థితి ఇవాళ మరింత విషమించింది. 8గంటల సమయంలో ఆ
Read Moreదొంగచాటు దెబ్బ: మహిళా పోలీసుపై ఉగ్రవాదుల కాల్పులు
శ్రీనగర్ : జమ్మూలో దారుణానికి ఒడిగట్టారు ఉగ్రవాదులు. మహిళా పోలీసు ఆఫీసర్ ను దొంగచాటుగా కాల్చి చంపారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం కశ్మీర్ లోని సోపియాన్
Read Moreకశ్మీర్ లో కారు ప్రమాదం : 11 మంది మృతి
శ్రీనగర్ : కారు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. ఈ సంఘటన శనివారం ఉదయం జమ్మూకశ్మీర్ లో జరిగింది. కశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో వేగంగా వచ్చిన కారు అదుపు
Read Moreనేను క్షేమంగానే ఉన్నా : సునీల్
తాను క్షేమంగానే ఉన్నానని టాలీవుడ్ నటుడు సునీల్ చెప్పాడు. సునీల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఓ వెబ్ సైట్ తప్పుడు వార్తను రాసింది. దీన్ని చూసిన
Read More‘మొదటి మహిళా పీఠాధిపతి’ మాతే మహాదేవి శివైక్యం
లింగాయత్ ధర్మ గురు, కర్ణాటకలోని కూడలసంగం బసవధర్మ పీఠాధిపతి.. మాతే మహాదేవి శివైక్యం చెందారు. దక్షిణ భారతంలో మొదటి మహిళా పీఠాధిపతి అయిన మాతే మహాదేవి.. వ
Read Moreస్కూల్లో కాల్పులు : 8 మంది విద్యార్థులు మృతి
బ్రెజిల్ లో ఓ స్కూల్ కాల్పులు కలకలం సృష్టించాయి. స్కూల్ లో ఉన్న విద్యార్థులపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో 8 మంది స్టూడెంట్స్ అక్కడిక
Read Moreవాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం శివైక్యం
వాస్తు బ్రహ్మ కాశీనాథుని సుబ్రహ్మణ్యం ఈ తెల్లవారుఝామున శివైక్యం చెందారు. చుక్కాని అనే పత్రికను స్థాపించి పబ్లిషర్, ఎడిటర్ గా జర్నలిజంలో తనకంటూ గుర్తిం
Read Moreఅఫీషియల్ : విమాన ప్రమాదంలో అందరూ చనిపోయారు
అడీస్ అబాబా: ఇథియోపియా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం(ET 302) ఆదివారం ఉదయం కుప్పకూలింది. ఇథియోపియా రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధ
Read Moreఅడవిలోకి ఈడ్చుకెళ్లి తినేసింది : చిరుత దాడిలో బాలిక మృతి
బలరాంపూర్ : చిరుత దాడిలో 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. బలరాంపూర్ జిల్లాలోని సొహెవ్లా అటవీ ప్రాంతంలో నుంచి ఓ చిరుత బా
Read Moreట్రాక్టర్ టైర్ల క్రింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి
రంగారెడ్డి : ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ల కిందపడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. షాద్ నగర్ ల
Read Moreలారీ ప్రమాదంలో మృతి : ఆడుకుంటున్న చిన్నారి శవమై కనిపించాడు
హైదరాబాద్: ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో శనివారం మధ్యాహ్నం జరిగిం
Read More