death

ప్రాణం తీసిన ట్రాఫిక్ చలానా వ్యవహారం

నోయిడా : ట్రాఫిక్ చలానాకు సంబంధించి పోలీసులతో గొడవకు దిగి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గుండెపోటుతో చనిపోయాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. నోయిడాకు చెందిన

Read More

US లో ఇద్దరు ఇండియన్‌ స్టూడెంట్స్‌ మృతి

               ఒకరు హైదరాబాదీ                 యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌లో చదువుతున్న  స్టూడెంట్లు అమెరికాలోని ఒక్లహోమాలో తీవ్ర విషాదం జరిగింది. వీక

Read More

రూ.180 బిల్లు చెల్లించలేదని కస్టమర్ ను కొట్టి చంపిన యజమాని

భడోహి: ఉత్తర ప్రదేశ్‌లోని భడోహి జిల్లాలో దారుణం జరిగింది. హోటల్ బిల్లు చెల్లించే వివాదంలో హోటల్ యజమాని, వెయిటర్లు కలసి  ఓ కస్టమర్ ను కొట్టి చంపారు. ఈ

Read More

కరెంట్ షాక్ తో రైతన్న మృతి

వికారాబాద్,వెలుగు: కరెంట్ వైర్లు తగిలి ఓ పాడి రైతు, అతడి 3 బర్రెలు చనిపోయిన ఘటన వికారాబాద్ జిల్లాలో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం

Read More

డెంగీతో ఎవరూ చనిపోలె: ఈటల

ఇప్పటివరకు డెంగీ వల్ల ఎవరూ చనిపోలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్ల

Read More

స్టూడెంట్ లీవ్ లెటర్ : నేను చచ్చిపోయా.. సెలవివ్వండి

ఉత్తర్‌ ప్రదేశ్‌ : ‘బాస్‌ .. మా బామ్మ చనిపోయింది. నాకు అర్జెంట్‌ గా లీవ్‌ కావాలి’.. ఓ ఉద్యోగి అర్జీ..‘సార్‌ .. మా తాత చచ్చిపోయాడు సార్‌. ఊరెళ్లాలి. సె

Read More

పిడుగు పడి చిన్నారి మృతి

ఏటూరు నాగారం, వెలుగు: అంగన్​వాడి స్కూల్​కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా పిడుగుపడటంతో ఓ చిన్నారి చనిపోయింది. మరో బాలుడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడ

Read More

పాము కాటుకు మాంత్రికుడి వైద్యం..ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషయం

మహబూబాబాద్ జిల్లా : ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురిని పాము కాటు వేసింది. వీరిలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ సంఘటన మహబూబాబాద

Read More

కొండచరియలు విరిగిపడి 33 మంది మృతి

మయన్మార్ దేశంలో భారీ విషాదం జరిగింది. మోన్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. శుక్రవారం ఉదయం నుంచి భారీవర్ష

Read More

వరద ఉద్ధృతికి పడవ బోల్తా..9 మంది మృతి

సంగ్లీ: పడవ ప్రమాదంలో 9 మంది మరణించిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. సంగ్లీ జిల్లాలో బుధవారం 30 మందితో బయల్దేరిన పడవ వరద ఉద్ధృతి ధాటికి బోల్తా పడింది. ఈ

Read More

స్కూల్ బస్సు-బైక్ ఢీ : ఇద్దరి మృతి

మీర్ పేట్ : స్కూల్ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన సంఘటన సోమవారం ఉదయం మీర్ పేట్ లో జరిగింది. బాలకృష్ణ(25) అనే వ్యక్తి ఇద్దరు పిల్లలు శ

Read More

సిద్ధార్థ మరణానికి కారణమైన ఆ పీఈ పార్టనర్​ ఎవరు?

ఇండియాలోని ఎంట్రప్రెనూర్ల మీద ప్రైవేట్‌‌ ఈక్విటీ ప్లేయర్లు, బ్యాంకర్లు పెడుతున్న ఒత్తిడే కెఫే కాఫీ డే (సీసీడీ) ఫౌండర్ వీ జీ సిద్ధార్థ ఆత్మహత్యకు దారిత

Read More

గ్రామస్తుల దాడిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం

దొంగతనానికి పాల్పడ్డ ఓ  దొంగ  గ్రామస్తుల చేతికి చిక్కి , చివరికి వాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని డుంకా జిల్లా చిహుంతియా

Read More