
Delhi
కేసీఆర్ పాలనపై ఢిల్లీలో సెమినార్ : కోదండరాం
విభజన హామీలు, కృష్ణానదీ జలాల సమస్యపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోమవారం గంటపాటు మౌన దీక్ష చేపడతామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. రాష
Read MoreDelhi Liquor scam : కంపెనీల సమాచారం గోప్యంగా ఉంచాలన్న కోర్టు
లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న సమీర్ మహేంద్రు కోర్టును ఆశ్రయించాడు. సోదాల్లో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న ఫైళ్ల, ఇతర వివరాలు బయటపె
Read Moreతల్లిదండ్రులు పిల్లల్ని ఒత్తిడి చేయొద్దు : ప్రధాని మోడీ
'పరీక్షా పే చర్చ' తనకు కూడా పరీక్షేనని.. కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. పరీక్షా పే చర్చ 2023 కార
Read Moreమేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టుకెళ్లిన ఆప్
మేయర్ అభ్యర్థి షెల్లీ పిటిషన్ నేడు విచారించనున్న కోర్టు! న్యూఢిల్లీ : ఢిల్లీ మేయర్ ఎన్నిక రెండు సార్లు వాయిదాపడటంతో ఆమ్ ఆద్మీ పార్టీ గుర
Read Moreదేశ ప్రజలకు ప్రధాని మోడీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు
దేశప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలు నిజమవ్వాలంటే కలిసి ముందుకు సాగాలని దేశ ప్రజలకు సం
Read More74 వ రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన కర్తవ్య పథ్
కామన్ పీపుల్ థీమ్తో నిర్వహణ.. కర్తవ్యపథ్ రెడీ న్యూఢిల్లీ, వెలుగు: దేశ ప్రజలు గర్వించేలా 74 వ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు ఢిల్లీలోన
Read Moreపరేడ్తో కూడిన వేడుకలు నిర్వహించాల్సిందే : హైకోర్టు
రాష్ట్రంలో రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవ నిర్వహణపై కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ను రాష్ట్ర ప్
Read MoreDelhi Liquor scam : బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరికి కేసుకు సంబంధించి ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. నిందితులతో పాటు ఈడీ తరఫు వాదనలు విన్న అనంతరం ర
Read MoreLiquor scam case : 76.54 కోట్ల ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ
లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో నిందితులకు చెందిన రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది
Read Moreలిక్కర్ స్కాం : నిందితుల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులోని నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. సమీర్ మహేంద్రు నివాసం, దినేష్ అరోరా, విజయ్ నయర
Read Moreరాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీల మధ్య సహకారం చాలా ముఖ్యమైంది : మోడీ
ఢిల్లీ : పోలీసు బలగాలను మరింత సుశిక్షితులుగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అధునాతన టెక్నాలజీతో పోలీసులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఏజెన్సీల డేటా మ
Read Moreఢిల్లీలోని హోటల్లో భారీ అగ్నిప్రమాదం
ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్లోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఆరు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి
Read MoreLiquor scam case : నిందితుల బెయిల్ పిటిషన్పై విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ జరుపుతోం
Read More