
Delhi
ఢిల్లీ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారత్ జాగృతి ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుంచ
Read Moreఢిల్లీలో కుప్పకూలిన బిల్డింగ్
దేశ రాజధాని ఢిల్లీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. విజయ్ పార్క్.. భజరన్ పురా ప్రాంతంలో మార్చి 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫైర్
Read Moreసిసోడియాను చంపటానికి కుట్ర
తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆప్ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియాను చంపటానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్. ఆయన ఆందోళన వ్
Read Moreబిడ్డా.. నీ వెనక పార్టీ ఉంది.. కవితకు కేసీఆర్ భరోసా
ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు ప్రగతిభవన్ వెళ్లని ఎమ్మెల్సీ కవిత.. తండ్రి, సీఎం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా బిడ్డకు.. దైర్యం చెప్పారాయన.
Read Moreఢిల్లీ బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు. బంజారాహిల్స్ నివాసం నుంచి.. మార్చి 8వ తేదీ మధ్యాహ్నం 4 గంటల సమయంలో.. శంషాబాద్ ఎయి
Read Moreకవిత అరెస్ట్ పై.. కేఏ పాల్ జోస్యం.. 48 గంటల్లో..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవితపై.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ పై జోస్యం చె
Read Moreరాష్ట్రపతి నిలయానికి.. ఏ రోజైనా వెళ్లొచ్చు
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రెసిడెంట్ శీతాకాల విడిది తర్వాత 15 రోజులు సందర్శకుల కోసం తెరిచి ఉంచేవారు. 162 ఏ
Read Moreఫ్లైట్ టాయిలెట్లో4 కిలోల బంగారం
ఢిల్లీ ఎయిర్ పోర్టులో సీజ్ చేసిన అధికారులు న్యూఢిల్లీ : ఓ విమానం టాయిలెట్ లో దాచి ఉంచిన నాలుగు కిలోల బంగారు బిస్కెట్లను కస్టమ్స్ అ
Read Moreఢిల్లీలో అగ్ని ప్రమాదం.. మంటలార్పిన రోబోలు
ఢిల్లీలోని సుల్తాన్పురిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మురికి వాడల్లో ఇవాళ తెల్లవారుజాము ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో పెద్దఎత్తున మంటలు ఎగసిపడ
Read Moreసోనియాగాంధీకి మళ్లీ అస్వస్థత
కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నా
Read Moreప్రజల హృదయాలను గెలుచుకోవడమే పెద్ద విజయం: ప్రధాని మోడీ
ఈశాన్య రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకోవడమే తన పెద్ద విజయమని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ ప్రభుత్వాల పనితీరు, పని సంస్కృతి, కార్యకర్తల సేవాభావం అనే త్ర
Read Moreఅదానీ – హిండెన్ బర్గ్ పై సుప్రీం కమిటీ ఏర్పాటు
ఢిల్లీ: అదానీ గ్రూప్ పై అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇందుకోసం సుప్రీం రిటైర్
Read Moreసిసోడియా బీజేపీలో చేరితో కేసులుండవు.. కదా!: కేజ్రీవాల్
ఆప్ సర్కారుపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి తప్పు జర
Read More