Delhi

మీకు సెల్యూట్ సర్.. గాల్లోనే చిన్నారికి వైద్యం

రాంచీ-ఢిల్లీ విమానంలో ఇద్దరు వైద్యులు సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల ఆరు నెలల చిన్నారి ప్రాణాలతో సురక్షితంగా బయటపడింది. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బ

Read More

వామ్మో వీడు మామూలు దొంగకాదు.. ఖర్చు15వందలు..కొట్టేసింది 25 కోట్లు

ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని జంగ్పురా జగిరిన సంచలనాత్మక నగల దుకాణం చోరీ కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇటీవల చోరీకి పాల్పడిన దొంగ లోకేష్ శ్రీవాస్ పో

Read More

భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC లు) సెప్టెంబర్ 30న వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచినట్లు వర్గాలు తెలిపాయి. పెంచిన 19 కిలోల వాణిజ్య LPG గ్యాస్

Read More

నారా లోకేష్కు ఏపీ సీఐడీ నోటీసులు

టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ కింద నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ

Read More

సీటివ్వకుంటే రెబల్​గా దిగుడే! .. సిద్ధమవుతున్న కాంగ్రెస్ బీసీ లీడర్లు

సిద్ధమవుతున్న కాంగ్రెస్ బీసీ లీడర్లు ఇన్నాళ్లూ ఓపిక పట్టాం.. ఇక ఊరుకోబోమని హెచ్చరిక ఓడిపోయే సీట్లలో బీసీలకు ఇచ్చుడేందని ఆగ్రహం హైదరాబా

Read More

బంగారం దొంగలు దొరికారు.. 18 కేజీలు రికవరీ

దే శ రాజధాని ఢిల్లీలోని జంగ్‌పురాలోని భోగల్‌లో ఓ భారీ దోపిడీ కేసును పోలీసులు చేధించారు.    నిందితులను ఛత్తీస్ ఘడ్ లో గుర్తించిన ఢి

Read More

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బిజీబిజీ.. రాహుల్తో మైనంపల్లి భేటీ

ఢిల్లీలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు బిజీబిజీగా ఉన్నారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంత రావు, ఆయన కుమారుడు రోహిత్, వేముల వీరేశం,

Read More

కార్పెంటర్‌‌గా మారిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ గురువారం ఢిల్లీలోని కీర్తి నగర్‌‌ ఫర్నీచర్‌‌ మార్కెట్‌ను సందర్శించారు. తర

Read More

ప్రివిలేజ్ కమిటీకి బిధూరి కామెంట్ల వ్యవహారం

న్యూఢిల్లీ: బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన మత విద్వేషకామెంట్ల వ్యవహారం ప్రివిలేజ్ కమిటీకి చేరింది. ఈ మేరకు ప్రతిపక్షాల సభ్యు

Read More

రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తోంది : మైనంపల్లి

న్యూఢిల్లీ, వెలుగు : బీఆర్ఎస్ మల్కాజ్‌‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీ రాజాజీ మార్గ్10 లోని ఏ

Read More

కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం

మల్కాజ్ గిరి బీఆర్ఎస్  ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కాంగ్రెస్ లో చేరారు. వీరితో పాటు  మాజీ ఎమ్మెల్యే వేముల

Read More

యూపీ మధుర రైల్వే ప్లాట్ఫారమ్ ప్రమాదానికి సెల్ఫోన్ కారణమా?

ఉత్తరప్రదేశ్ లో మధురలో మంగళవారం (సెప్టెంబర్ 26న) ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU) రైలు ప్లాట్ ఫారమ్ ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై ద

Read More

ఢిల్లీలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధానిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీ తెలంగాణ భవన్​లోని  అంబేద్కర్ ఆడిటోరియంలో బుధవారం రాష్

Read More