Delhi
మోదీ సభలో బలమైన సందేశం పంపిన ఖాళీ కుర్చీ
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. ఓ ఖాళీ కుర్చీ అందర్నీ ఆకర్షించింది.
Read Moreఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ ఎదుట శేజల్ ఆందోళన
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆరిజిన్ డైరీ సీఈఓ శేజల్ ఆందోళనకు దిగారు. చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు
Read Moreభారీ నుంచి అతి భారీ వర్షాలు..వాతావరణ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: హిమాచల్ప్రదేశ్, బెంగాల్, సిక్కింలో రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు
Read Moreపంద్రాగస్టు వేడుకలకు స్పెషల్ గెస్ట్లు.. రైతులు, కార్మికులే
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పంద్రాగస్టు సంబురాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్రివిధ దళాలు, ఇతర బలగాలు ఫుల్ డ్రెస్ తో
Read Moreసెప్టెంబర్ జరగనున్న జీ20 సదస్సుకు ఆస్ట్రేలియా ప్రధాని
సెప్టెంబర్ నెలలో ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుకు తాను హాజరవుతున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు. ఢిల్లీలో భారతదేశం అధ్యక్షతన జరిగే
Read Moreరాష్ట్రపతి ఆమోద ముద్ర.. చట్టంగా మారిన ఢిల్లీ సర్వీసెస్ బిల్లు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆమోదించిన నాలుగు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో ఢిల్లీ సర్వీసెస్ బిల్లు చట్టంగా మారి
Read Moreపంద్రాగస్టుకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: కిషన్ రెడ్డి
ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు న్యూఢిల్లీ, వెలుగు: దేశభక్తి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడే.. దేశప్రగతి సాధ్యమని ఉప రాష్ట్రపతి జగదీప
Read Moreతుది దశకు చేరుకున్న కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీ చర్చలు
ఢిల్లీకి వెళ్లిన షర్మిల.. కాంగ్రెస్కు పలు షరతులు 20 నుంచి 30 సీట్లు ఇస్తేనే విలీనం తనకు పాలేరు లేదా సికింద్రాబాద్ టికెట్పై పట్టు డీకే
Read Moreషర్మిల సంతోషం..కోమటిరెడ్డి స్వాగతం.. వైఎస్సార్టీపీ విలీన ప్రశ్నలపై దాటవేత
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం ముహూర్తానికి వేళయిందా..? అతి త్వరలో వైఎస్సార్టీపీని వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందా..? ఈ మేరకు రెం
Read Moreఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై సస్పెన్షన్ వేటు.. సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపణలు
ఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాపై సస్పెండ్ వేటు పడింది. రాజ్యసభ నుంచి ఆయన్ను సస్పెండ్ చేశారు. నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్
Read Moreప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యార్థులు సెల్ఫోన్లు వాడకుండా నిషేధం
మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ కూడా ఒక నిత్యవసర వస్తువు అయిపోయింది. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అందరూ మొబైల్తోనే జీవితాన్ని గడిపేస్తున్నార
Read Moreదో గంటే టైంపాస్.. లోక్ సభలో మోదీ చేసింది ఇదే
లోక్ సభలో మోదీ చేసింది ఇదే మణిపూర్ అంశాన్ని తమాషాగా మార్చారు రాష్ట్రం తగులబడుతుంటే నవ్వుతూ జోకులేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్
Read Moreమున్సిపల్ పాఠశాలలో గ్యాస్ లీక్ : 24 మంది విద్యార్థులకు అస్వస్థత
ఢిల్లీలోని నరైనా ప్రాంతంలోని మున్సిపల్ పాఠశాలలో శుక్రవారం (ఆగస్టు 11న) గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 24 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే
Read More












