Delhi

16 ఏళ్ల బాలికను.. నడిరోడ్డుపై చంపుతుంటే.. సినిమా చూసినట్లు చూశారు

ఢిల్లీలో ఏం జరుగుతోంది.. ఈ ఘటన తర్వాత ఇదే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. 2023, మే 28వ తేదీ రాత్రి జరిగిన హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఢిల్లీలోని

Read More

బెల్లంపల్లి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని నిరసన

మంచిర్యాల, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిజిన్​ డెయిరీ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం ఢిల్లీకి చేరింది. లైంగిక వేధింపులకు పాల్పడిన

Read More

నీతి ఆయోగ్ మీటింగ్ కు సీఎం వెళ్లకపోవడం దారుణం..ఇన్ చార్జి రావుల రాంనాథ్..

కడెం,వెలుగు:  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ   నీతి ఆయోగ్ సమావేశం ముఖ్యమంత్రులతో  ఏర్పాటు చేస్తే  దానికి  వెళ్లకుండా  డ

Read More

పాక్, అఫ్గాన్​లో భూకంపం.. జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు 

పాక్, అఫ్గాన్​లో భూకంపం జమ్మూకాశ్మీర్, ఢిల్లీలో ప్రకంపనలు  కాబూల్ : అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ లో ఆదివారం భూకంపం సంభవించింది. అఫ్గానిస్తాన్​

Read More

పార్లమెంట్‌ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. ఉద్రిక్తత

దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ

Read More

ఏడాది తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన సత్యేందర్‌ జైన్‌ను కలిసిన కేజ్రీవాల్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆ పార్టీ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ను ఆదివారం (మే 28న) ఆసుప

Read More

ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ను వాపస్ తీస్కోవాలె

ఢిల్లీలో కేంద్రం ఆర్డినెన్స్ ను వాపస్ తీస్కోవాలె గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలని మోడీ చూస్తున్నరు ఎమర్జెన్సీ దిశగా కేంద్రంలోని బీజేపీ పోతున్నది

Read More

ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులే కీలకం...  నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్

న్యూఢిల్లీలో నీతి ఆయోగ్‌ ఎనిమిదవ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ  సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రాష్ట్ర పరిస్దితులు,

Read More

సంప్రదాయానికి ప్రతీక "రాజదండం" "సెంగోల్" కు ఇన్నాళ్లకు తగిన గౌరవం

భారత గొప్ప సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన సెంగోల్‌ను నూతన పార్లమెంట్‌ భవనంలో ప్రతిష్టించడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు

Read More

మోడీ చేతికి రాజ దండం సెంగోల్

బంగారు రాజదండం సెంగోల్  ను ప్రధాని మోదీ అందుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 27వ తేదీ శనివా

Read More

రాబోయే 3, 4 రోజుల పాటు భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్

భారత వాతావరణ శాఖ (IMD) హర్యానా, ఈశాన్య రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3-4 రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం

Read More

రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వానించడం లేదు.. మోడీని ప్రశ్నించిన కమల్ హాసన్

ఢిల్లీలో నిర్మించిన కొత్త పార్లమెంట్ ను ప్రధాని మోడీ ఈ నెల 28న ప్రారంభించనున్నారు. పార్లమెంట్ నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయాలని ప్రతిపక్ష

Read More

కొత్త పార్లమెంట్ ను స్వాగతిస్తున్న పార్టీలు ఏవీ

భారత పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మే 28వ తేదీ

Read More