
ED
ఎమ్మెల్సీ కవిత కాలికి గాయం.. 3 వారాలు రెస్ట్ తీసుకోవాలన్న వైద్యులు
తనకు కాలు ఫ్యాక్చర్ అయిందని, మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఏదైనా సహ
Read Moreకేటీఆర్ కు ఎగ్జామ్ డేటా ఎలా వచ్చిందో ఈడీ విచారించాలి : రేవంత్
కేటీఆర్ కు నిజంగా పరువుంటే టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసు
Read Moreఢిల్లీలో 2025లో కాదు.. 2050లోనూ బీజేపీ గెలవదు : కేజ్రీవాల్
ఢిల్లీలో 2025లో కాదు.. 2050లోనూ బీజేపీ గెలవదు అవినీతిపరులంతా ఆ పార్టీలోనే చేరిన్రు: సీఎం కేజ్రీవాల్ ఆరోపణ విశ్వాస తీర్మానంలో నెగ్గిన ఆప్
Read Moreక్యూనెట్ అకౌంట్స్లో రూ.137 కోట్లు ఫ్రీజ్
హైదరాబాద్, బెంగళూర్లో ఈడీ సెర్చ్ హైదరాబాద్, వెలుగు : మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ విహాన
Read MoreTSPSC : కేటీఆర్ కనుసన్నల్లోనే సిట్ విచారణ
TSPSC పేపర్ లీకేజీ కేసు విషయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఉన్న కొంతమందిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్
Read Moreసుప్రీంలో ఇవాళ కవిత పిటిషన్పై విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో మార్చి 27న విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేస
Read Moreహీరా గోల్డ్ కుంభకోణంపై ఈడీ కీలక నిర్ణయం..
హీరా గోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక నిర్ణయం వెల్లడించింది. ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్ స
Read MoreDelhi Liquor Scam: సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ఢిల్లీ మాజీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా మద్యం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనీశ్ సిసోడియా బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో
Read MoreLand-for-jobs scam: సీబీఐ ముందు హాజరైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
ల్యాండ్ ఫర్ స్కామ్ కేసుకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మార్చి 25న సీబీఐ విచారణకు హాజరయ్యారు. అంతకుముం
Read MoreDelhi liquor scam :ఈ నెల 27న సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ
న్యూఢిల్లీ, వెలుగు: ఇంటి దగ్గరే విచారించాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 27న సుప్రీం కోర్టు బెంచ్ ముందుకు రానుంది. ఈ పిటిషన్ ను జస
Read Moreమనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ : లిక్కర్ స్కాంలో అరెస్టయిన (సీబీఐ, ఈడీ ద్వారా) ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ క
Read MoreLiquor Scam : ఈడీ ఆఫీసుకు కవిత లీగల్ టీం
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న కవిత లీగల్ టీంకు.. ఈడీ ఆఫీసు నుంచి పిలుపు వెళ్లింది. అధికారుల నుంచి ఫోన్ రావటంతో.. హుటాహుటిన ఆఫీసుకు చేరుక
Read More