ED

ఈడీ ఆఫీసులోకి డాక్టర్లు.. హై టెన్షన్

ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ ఎదుట హై టెన్షన్ నెలకొంది. ఉదయం నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత. సాయంత్రం సమయానికి కవిత తరపున ముగ్గురు లాయర్లతోపాటు..

Read More

పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ 

ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది సీబీఐ న్యాయస్థానం. ఏప్రిల్ 3వ తేదీ వరకు జ్య

Read More

liquor scam : సిసోడియా కస్టడీ పొడిగింపు, ఏప్రిల్ 3 వరకు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా కస్టడీని ఈడీ ఏప్రిల్ 3 వరకు పొడిగించింది. మార్చి 20వ తేదీతో సిసోడియా కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో కస్టడీన

Read More

ఐదున్నర గంటలుగా కొనసాగుతోన్న కవిత విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. సుమారుగా ఐదున్నర గంటలుగా అధికారులు కవితను విచారిస్తున్నారు. రామచంద్ర పిళ్ల

Read More

Liquor Scam : అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటీషన్ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితుడి.. జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2023,  మార్చి 20వ

Read More

Liquor scam : రూ.100 కోట్లపైనే కవిత విచారణ

ఈడీ ఆఫీసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ప్రధానంగా 100 కోట్ల రూపాయల లావాదేవీలపైనే ప్రశ్నలు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఢిల

Read More

కవిత ఈడీ విచారణకు హాజరవుతారా..? మళ్లీ స్కిప్​ చేస్తారా ?

హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్​స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. భర్త అ

Read More

Delhi Liquor scam : ఢిల్లీకి ఎమ్మెల్సీ కవిత

 ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి బయల్దేరారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 20న  విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో కవిత ఢిల్లీకి బయలలుదే

Read More

Liquor Scam : సుప్రీంకోర్టులో కవితకు ఎదురుదెబ్బ  : 24వ తేదీనే పిటీషన్ విచారిస్తాం

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ విచారణ.. 20వ తేదీన హాజరుకావాలన్న నోటీసులను సవాల్ చేస్తూ.. పెండింగ్ లో ఉన్న పిటీషన్ ను అ

Read More

ఈడీ విచారణకు కవిత డుమ్మా

సుప్రీం చెప్పేదాకా మేడం రారట సార్..!

Read More

సుప్రీంకోర్టులో కవిత అత్యవసర పిటిషన్ 

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..సుప్రీంకోర్టులో మార్చి 17వ తేదీన మరోసారి పిటిషన్ వేయనున్నారు. తన పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని అత్యున్నత న్యాయస

Read More

ఎంపీ మాగుంటకు ఈడీ మళ్లీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఈడీ  మరోసారి నోటీసులిచ్చింది. మార్చి 18న విచార

Read More