election commission of india

నేటితో(నవంబర్ 28) ప్రచారానికి తెర .. సాయంత్రం 5 గంటల కల్లా మైకులు బంద్​

హైదరాబాద్,వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియనుంది. మంగళవారం సాయంత్రం తర్వాత  ప్రచారం బంద్ కానుంది. దీంతో అభ్యర్థులు అప్పు

Read More

రాజస్థాన్​లో 68 % పోలింగ్.. కరణ్​పూర్ సెగ్మెంట్ ఎలక్షన్ పోస్ట్​పోన్

జైపూర్:  రాజస్థాన్​లో మొత్తం 200 నియోజకవర్గాలు ఉండగా.. శనివారం 199 సెగ్మెంట్లకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 68.24 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎలక్షన్ క

Read More

రాహుల్​గాంధీకి ఈసీ నోటీసులు.. మోదీపై ‘పనౌటీ’ వ్యాఖ్యలు.. వివరణ కోరిన కమిషన్

న్యూఢిల్లీ: ఎన్నికల సభలో ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఆయనకు గురువారం న

Read More

ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్

రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ నవంబర్ 25న పోలింగ్ జరగనుంది.  అయితే ఈసీ అధికారులు ఒక కుటుంబం కోసం ఏకంగా పోలింగ్  కేంద్రాన్ని ఏర్పాటు చే

Read More

ఇది బాగోలేదు : అగ్గిపెట్టె గుర్తు కావాలంటున్న షర్మిల

తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన  బైనాక్యులర్ గుర్తుపై  వైఎస్ఆర్టీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. మరో గుర్తు కేటాయించాలని ఆ పార్టీ చ

Read More

టీఆర్ఎస్ కు సిలిండర్ గుర్తు.. కేటాయించిన ఈసీ

హైదరాబాద్: తెలంగాణ రాజ్య సమితి(టీఆర్ఎస్)కు కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు

Read More

ఈసీ కీలక నిర్ణయం.. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల తేదీని  మార్చి్ంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్న

Read More

14 వేల లీటర్ల మందు ..170 కేజీల గంజాయి.. నిజామాబాద్లో స్వాధీనం

 తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో  అంతర్రాష్ట్ర సరిహద్దులో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో  భారీగా మద్యాన్ని స్వాధీ

Read More

ఓటరు నమోదుకు ఆధార్ తప్పని సరికాదు: కేంద్ర ఎన్నికల సంఘం

ఓటరు నమోదుకు ఇకపై ఆధార్ కార్డు తప్పని సరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.  ఇందుకోసం ఫారం 6, 6బి లలో అవసరమైన మార్పులు చేస్తామని సుప్రీం

Read More

సచిన్ టెండుల్కర్‌కు కీలక బాధ్యతలు.. మూడేళ్ల పాటు

దేశంలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. త్వరలోనే ఐదు రాష్ట్రాల సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం సచిన్ టెం

Read More

ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేదానిపై చర్చ జరగలేదు : బండి సంజయ్

కరీంనగర్ : పెద్దపల్లిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే ఏమీ జరగనట్లు కేసును నీరుగార్చారని మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎ

Read More

2024 ఎన్నికలకు కసరత్తు..పాన్ ఇండియా లెవల్లో తనిఖీలు

2024 సార్వత్రిక ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా దృష్టి పెట్టింది. గత ఎన్నికల్లో జరిగిన తప్పులు, సాంకేతిక లోపాలు సరిద్దిదేందుకు నడుం భిగించింద

Read More

ఓటరు నమోదుకు లాస్ట్ ఛాన్స్..ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి

కొత్త ఓటరు నమోదుకు భారత ఎన్నికల సంఘం మరో అవకాశం ఇచ్చింది. 2023 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తుులకు ఇప్పుడే ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశా

Read More