encounter

ఈ ఏడాదిలో 171 మంది టెర్రరిస్టుల్ని మట్టుబెట్టినం

ఈ ఏడాదిలో 171 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టామని  కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. అందులో 19 మంది పాక్ టెర్రరిస్టులని, 152 మంది కశ్మీరీ టెర్రరి

Read More

కశ్మీర్లో ఎన్ కౌంటర్: ముగ్గురు టెర్రరిస్టుల హతం

జమ్మూకశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. శ్రీనగర్ శివారులో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని కశ్మీర్ ఐజీ తెలిపారు. వీరిలో ఒకరిని జైష

Read More

ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే ఎన్ కౌంటర్

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు పెసలపాడు అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ ను ఖండిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం- తూర్పుగోదావరి డివిజ

Read More

కశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్ము కశ్మీర్‌‌లోని సోపియన్ జిల్లా చౌగామ్‌లో ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున భద్రతా బలగాలు, టెర్రరిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Read More

మావోలు కిడ్నాప్ చేసిన మాజీ సర్పంచ్ హతం

ములుగు జిల్లాలో కిడ్నాప్ కు గురైన మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు హతమార్చారు. పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడనే కారణంతో చంపేసినట్లు మావోలు లేఖ వి

Read More

దంతెవాడలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు దంతెవాడ

Read More

ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

కుల్గాం: జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులను టార్గెట్ గా చేసుకుని భద్రతా దళాలు, పోలీసులు వరుసగా ఎన్ కౌంటర్లకు దిగుతున్నారు. టెర్రరిస్టులు ఉన్న సమాచారం అందితే

Read More

కశ్మీర్ ఎన్ కౌంటర్ లో పాక్ కీలక ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇవాళ( మంగళవారం) జరిగిన కాల్పుల్లో  లష్కరే తొయిబాకు చెందిన

Read More

ఎన్ కౌంటర్ లో గుర్తు తెలియని  టెర్రరిస్టు మృతి

జమ్మూ కశ్మీర్ లో  టెర్రరిస్టుల ఏరివేత  ముమ్మరంగా  సాగుతోంది. అవంతిపురా బరాగాం ఏరియాలో  జరిగిన ఎన్ కౌంటర్ లో  ఒక గుర్తు తెలియన

Read More

27కు చేరిన మహారాష్ట్ర ఎన్‍కౌంటర్​ మృతుల సంఖ్య

భద్రాచలం: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారాపట్టి అటవీ ప్రాంతంలో గత శనివారం జరిగిన ఎన్‍కౌంటర్​లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 27కు

Read More

సీన్ రీ కన్ స్ట్రక్షన్ పేరుతో తీసుకెళ్లి చంపేశారు

విచారణ ఫిబ్రవరిలోపు విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది బాధిత కుటుంబాల తరపు న్యాయవాదులు పివి కృష్ణమా చారి, రజిని హైదరాబాద్: దిశ నిందితుల ఎన్ కౌంటర్

Read More

మహారాష్ట్రలో భారీ ఎన్​కౌంటర్​

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్​కౌంటర్​ 26 మంది మావోయిస్టులు మృతి మృతుల్లో మిలింద్ బాబూరావు తెల్తుంబ్డే సహా 12 మంది కీలక నేతలు! కాల్పులతో ద

Read More

భారీ ఎన్‌ కౌంటర్..26 మంది మావోలు మృతి

మహారాష్ట్ర గడ్చిరౌలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు చనిపోయినట్టు  ఎస్పీ అంకిత్ గోయల్ ప్రకటించారు. గ్యారప

Read More