enforcement directorate
ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు...ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా
Read Moreముగిసిన కవిత విచారణ..16న మళ్లీ రావాలన్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. 2023, మార్చి 11వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో.. ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు.
Read Moreబయటకు వచ్చి వెళ్లిన కవిత.. ఎందుకు
ఢిల్లీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో.. లిక్కర్ స్కాంలో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటరాగేషన్ &nbs
Read Moreకవితమ్మా.. ధైర్యంగా ఉండండి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
‘పిచ్చి కుక్కల్ని వేటాడే క్రమంలో వాటి కాట్లు మన చేతిపై పడ్తయి. అంత మాత్రాన వేట ఆపుతామా?.. కవితమ్మా ధైర్యంగా ఉండండి’ అని ఎమ్మెల్సీ కవితకు మ
Read Moreఈడీ ఆఫీసు వద్ద హైటెన్షన్
ఢిల్లీ: ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రా
Read Moreహైదరాబాద్ కేంద్రంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంచలన విషయాలు ఈడీ రిపోర్ట్ ద్వారా బయటపడ్డాయి. ఆప్ లీడర్ మనీష్ సిసోడియాను మార్చి 10వ తేదీ విచారించిన తర్వాత.. ఆయన రిమాండ్
Read Moreలిక్కర్ స్కామ్లో సిసోడియానే ప్రధాన సూత్రధారి : ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా బెయిల్ ఫిటిషన్ పై రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ ఫిటిషన్ పై మార్చి 21న
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు
ఢిల్లీ ఆఫీసులో గురువారం విచారణకు రావాలని ఆదేశం పిళ్లై, బుచ్చిబాబు స్టేట్మెంట్స్ ఆధారంగా నోటీసులు ఈ నెల 15 తర్వాత వస్తానన్న కవిత.. ఈడీ నుంచి న
Read Moreరామచంద్ర పిళ్లై కవితకు బినామీ : ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరెస్ట్ అయిన రామచంద్ర పిళ్లై రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 17 పేజీల రిమాండ్ రిపోర్టును ఈడీ రూపొందించింది. &nbs
Read Moreఈడీ ఛార్జిషీట్ కల్పితం : కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కాం ఛార్జ్ షీటులో ఈడీ తన పేరు చేర్చడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ ఛార్జిషీట్ కల్పితమని అన్నారు. అవినీతికి
Read MoreLiquor scam case : సప్లిమెంటరీ ఛార్జ్షీట్పై ఫిబ్రవరి 2న కోర్టు నిర్ణయం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకోవడంపై ఫిబ్రవరి 2న నిర్ణయం తీసుకుంటామని రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రక
Read MoreLiquor scam case : 76.54 కోట్ల ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ
లిక్కర్ స్కాంలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో నిందితులకు చెందిన రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది
Read MoreLiquor scam:రెండో ఛార్జ్ షీట్లో తెలంగాణ లీడర్ల పేర్లు..టెన్షన్ టెన్షన్.!
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీబీఐ కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తాజాగా సమర
Read More












