
enforcement directorate
TSPSC లో పేపర్ లీకేజీ కేసులో ఈడీ ఎంటర్
TSPSC లో పేపర్ లీకేజీ కేసులో ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇవాళ్టి నుంచి సిట్ తో పాటుగా ఈడీ లోతుగా విచారించనుంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న అధారాలతో పాటుగ
Read Moreక్యూనెట్ అకౌంట్స్లో రూ.137 కోట్లు ఫ్రీజ్
హైదరాబాద్, బెంగళూర్లో ఈడీ సెర్చ్ హైదరాబాద్, వెలుగు : మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ విహాన
Read Moreమంజీరా మాల్కు జీహెచ్ఎంసీ జరిమానా..ఎందుకంటే
షాపింగ్ మాల్స్ కొత్త దందాతో కోట్లు సంపాదిస్తున్నాయి. షాపింగ్ మాల్స్ వస్తువుల అమ్మకం కంటే..పార్కింగ్ ఫీజుల ద్వారానే ఆదాయం అర్జిస్తున్నాయి. ఈ నే
Read Moreసుప్రీంలో ఇవాళ కవిత పిటిషన్పై విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో మార్చి 27న విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేస
Read Moreహీరా గోల్డ్ కుంభకోణంపై ఈడీ కీలక నిర్ణయం..
హీరా గోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో కీలక నిర్ణయం వెల్లడించింది. ప్రధాన నిందితురాలు, హీరా గోల్డ్ స
Read Moreమనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ : లిక్కర్ స్కాంలో అరెస్టయిన (సీబీఐ, ఈడీ ద్వారా) ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ క
Read Moreరాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్రు.. ఈడీకి కవిత లేఖ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్కు లేఖ రాశారు. రాజకీయ కోణంలోనే విచారణ చేస్తున్నారని కవిత లేఖలో పేర్కోన్నారు. తనపై
Read Moreసౌత్ గ్రూప్ సంగతేంది?
10 గంటలు.. 14 ప్రశ్నలు సౌత్ గ్రూప్ సంగతేంది? లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ రూ. 100 కోట్ల ముడుపులు, లావాదేవీ
Read MoreDelhi Liquor Scam : 21న మళ్లీ ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) మరోసారి మార్చి 21న ఈడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్
Read Moreఈడీ ఆఫీసుకు కవిత లాయర్లు.. విచారణ సమయంలో వాళ్లెందుకొచ్చారు?
ఈడీ ఆఫీసులో విచారణలో ఉన్న ఎమ్మెల్సీ కవిత దగ్గరకు ఆమె లాయర్లు వెళ్లారు. ఢిల్లీలోనే ఉన్న అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సీనియర్ అడ్వకేట్లు సోమ భరత్, గండ్ర
Read Moreఐదున్నర గంటలుగా కొనసాగుతోన్న కవిత విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. సుమారుగా ఐదున్నర గంటలుగా అధికారులు కవితను విచారిస్తున్నారు. రామచంద్ర పిళ్ల
Read Moreఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు...ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీనామా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా
Read Moreముగిసిన కవిత విచారణ..16న మళ్లీ రావాలన్న ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. 2023, మార్చి 11వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో.. ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు.
Read More