enforcement directorate
ఘన్ శ్యామ్ జ్యువెలర్స్ ఎండీ అరెస్ట్
హైదరాబాద్: నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం అరెస్టు చేసింది. పుణెలో అదుపులోకి తీసుకుని కోల్ కతా కోర్టు
Read Moreబాలీవుడ్ హీరోయిన్లకు ఈడీ సమన్లు
ముంబై: బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మనీ లాం
Read Moreడ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ను ప్రశ్నిస్తున్న ఈడీ
కెల్విన్ ఇంట్లో 4 గంటలకుపైగా సోదాలు.. ల్యాప్ టాప్, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన ఈడీ హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కేస
Read Moreడ్రగ్స్ కేసులో ముగిసిన చార్మి విచారణ
హైదరాబాద్: సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ చార్మి విచారణ కొద్దిసేపటి క్రితం పూర్తయింది. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల ఎదుట గురువారం విచ
Read Moreబంగారం స్మగ్లింగ్ కేసులో మరో 25 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
హైదరాబాద్: విదేశాలకు ఎగుమతి పేరుతో బంగారం స్మగ్లింగ్ చేసిన కేసులో ఎన ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు కొనసాగుతోంది. మొన్న 360 కోట్లకు పైగా విలువై
Read Moreఎంబీఎస్ జ్యువెలర్స్ కు చెందిన 363కోట్ల ఆస్తులు జప్తు
హైదరాబాద్: ప్రముఖ నగల వ్యాపార సంస్థ ఎంబీఎస్ జ్యువెలర్స్ కు చెందిన రూ. 363 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తాత్కాలికం
Read Moreసినీ స్టార్స్కు సమన్లు.. డ్రగ్స్ కేసులో విచారణకు రావాలి
ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు సినీ స్టార్స్ విచారణ హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన సినీ తారల తారల డ్రగ్స్ కేసు మరోసారి తె
Read Moreమాల్యాకు యూకే హైకోర్టు షాక్.. ఆస్తుల స్వాధీనానికి లైన్ క్లియర్
లండన్: భారత్లోని బ్యాంకుల నుంచి వేలాది కోట్ల రుణాలు తీసుకొని పరారైన బిజినెస్మెన్ విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాల్యా దివాలాకో
Read Moreమాల్యా, మోడీల నుంచి 13,100 కోట్లు వసూలు
పీఎంఎల్ఏ చట్టం కింద ఆస్తులను జప్తు చేశాం ప్రకటించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న
Read Moreఫెయిర్ & లవ్లీ బ్యూటీకి ఈడీ నోటీసులు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్మెంట్
Read Moreటీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు జరుపుతోంది. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో లోన్లు తీసుకొని.. విదేశీ కంపెనీలకు
Read Moreశివసేన ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు
ముంబై: మహారాష్ర్ట శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఇళ్లు.. ఆఫీసుల్లో ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ సోదాలు ప్రారంభించింది. ముంబై, థానే నగరాల్లో మొత్తం 1
Read Moreబీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: అజయ్ మేకన్
జైపూర్: బీజేపీ ధన బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని రాజస్తాన్ కాంగ్రెస్ ఇన్ చార్జ్, నేషనల్ సెక్రటరీ అజయ్ మేకన్ విమర్శించారు. ఇన్వెస్టిగేటివ్ ఏజె
Read More