Farmers

అప్పుడే 20 జిల్లాల్లో యూరియా నోస్టాక్

యూరియా నో స్టాక్ యాసంగిలో రాష్ట్రానికి10 లక్షల టన్నులు కేటాయింపు కేంద్రం పంపినా ఇంకా రాష్ట్రానికి చేరలే త్వరగా తెప్పించుకోవడంపై దృష్టిపెట్టని అధికారుల

Read More

అన్నదాతల పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుంది

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ శివారులో రైతులు 23వ రోజు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని సింఘ్, టిక్రీ దగ్గర రైతులు బైఠా

Read More

సిటీని బ్లాక్‌ చేస్తే ఎట్ల? రైతులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు

నిరసనలు తెలపొచ్చు కానీ.. సిటీని బ్లాక్‌ చేస్తే ఎట్ల? ఢిల్లీ బార్డర్‌‌లో ఆందోళన చేస్తున్న రైతులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు మీ రైట్స్‌‌ కోసం ఇతరుల హక్క

Read More

ముందుకు సాగని యాసంగి పనులు.. సీఎం వద్దన్నా మక్కలు వేస్తున్నరు

ఇప్పటిదాకా 6.67 లక్షల ఎకరాల్లోనే పంటలు వరినాట్లు 59వేల ఎకరాల్లోనే.. హైదరాబాద్, వెలుగు: ఈ యేడు యాసంగి సాగు అనుకున్నంత ముందుకు సాగుతలేదు. రాష్ట్రవ్యాప్

Read More

రైతుల నిరసనను అడ్డుకోలేం

రైతుల నిరసనను అడ్డుకోలేమని, వారికి నిరసన తెలిపే హక్కు ఉందని తెలిపింది సుప్రీం కోర్టు. కమిటీలో వ్యవసాయంపై అవగాహన ఉన్న స్వతంత్ర సభ్యులు ఉండాలంది. గురువా

Read More

నకిలీ మిరప విత్తనాలతో ఆగమైన అన్నదాతలు

నకిలీ మిరప విత్తనాలతో నిండా మునిగారు నాగర్ కర్నూల్ జిల్లా రైతులు. తాడూరు మండలంలో గుంతకోడూరుకు చెందిన రైతులకు కళాస్క్ కంపెనీకి చెందిన బంగారం అనే వెరైటీ

Read More

కల్లంలో ఉన్నపంటకు నిప్పు

వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లిలో కల్లంలో ఉన్నపంటకు నిప్పుపెట్టారు దుండగులు. బీరయ్య అనే రైతు మొక్కజొన్న పంట వేశాడు. కల్లంలో ఉన్న పంటకు రా

Read More

రైతుబంధు నమోదు గడువు 20 వరకు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: కొత్తగా పట్టాదారు పాస్‌‌బుక్‌‌లు వచ్చిన వారు రైతుబంధు కోసం నమోదు చేసుకునే చాన్స్ వ్యవసాయశాఖ కల్పించింది. 2020 యాసంగి రైతుబంధుకు గైడ

Read More

రైతులను బలిపశువులను చేయొద్దు

నల్గొండ : భారత ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ రైతు ప్రయోజనాల కోసం మూడు చట్టాలు తెచ్చామన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. బుధవారం నల్గొండలో మాట్ల

Read More

రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు : సుప్రీం

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల సాగిస్తున్న ఆందోళన జనజీవనానికి ఇబ్బందిగా మారిందంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకో

Read More

రైతుల ఆందోళన.. రోజుకు రూ. 3500కోట్ల నష్టం

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత15  రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. పంజాబ్,హరియానా,హిమాచల్ ప్రదేశ్,జమ్మూ కశ్మీర్ రాష్ట్ర

Read More

రైతులు చట్టాలను అర్థం చేసుకోవాలి

రైతులతో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పదివేల మంది పేద రైతులు ప్రాణాలు తీసుకున్

Read More

పరిహారం లెక్క తేల్చాకే భూముల్లో అడుగుపెట్టాలె

ఆఫీసర్లతో నిర్వాసితుల వాగ్వాదం వెల్గటూర్​లో కాళేశ్వరం పంప్ హౌస్ భూ సర్వేకు వచ్చిన ఆడిషినల్ కలెక్టర్ వెల్గటూర్, వెలుగు: పరిహారం ఎంతో నిర్ణయించకుండా  భూ

Read More