Flood water

ప్రాజెక్ట్ లకు జలకళ.. మిడ్ మానేరు 17 .. జూరాల ప్రాజెక్ట్ 16 గేట్లు ఓపెన్..

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ... ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో  ప్రాజెక్ట్​లు జలకళను సంతరించుకున్నాయి.   మిడ్​ మానేరు..

Read More

మూసి ప్రాజెక్ట్ కు వరద తాకిడి.. 9 గేట్లను ఎత్తారు..

 తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రాజెక్ట్‌లు, నదులు, చెరువుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. తాజాగా క

Read More

లోయర్ మానేరు డ్యామ్ కు వరదపోటు..దిగువ ప్రాంతాలకు నీరు విడుదల

కరీంనగర్​  జిల్లా  లోయర్ మానేరు  ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. మూల, మానేరు, గంజి వాగుల ద్వారా ప్రాజెక్టుకు51 వేల 97 క్యూసెక్కుల

Read More

సాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ కు వరద పోటు: 4.85 లక్షల ఇన్‌‌‌‌ఫ్లో..26 గేట్ల ద్వారా నీటి విడుదల

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ  హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌లోకి వరద నీరు పోటెత

Read More

గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. 11 లక్షల క్యూసెక్కులు దాటిన ప్రవాహం

రోడ్లపైకి చేరిన వరద, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, భద్రాచ

Read More

కేబీఆర్ పార్కు వ‌‌ద్ద వ‌‌ర‌‌ద క్లియర్ ... ఇంజిన్లు పెట్టి నీటిని తోడిన్రు

హైదరాబాద్ సిటీ. వెలుగు: కేబీఆర్ పార్కు మెయిన్​ గేటు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వైపు వెళ్లే మార్గంలో నిలిచిన నీటిని మంగళవారం హైడ్రా తొల‌‌

Read More

వర్షాలతో పంచాయతీ రోడ్లు, భవనాలకు భారీ నష్టం

వర్షాలతో పంచాయతీ రోడ్లు, భవనాలకు భారీ నష్టం 96.55 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న పంచాయతీ రోడ్లు శిథిలావస్థలో ఉన్న భవనాలు ఖాళీ చేయాలని నోటీసులు 

Read More

పెన్‌‌‌‌గంగ నది ఉధృతం : చెరువు కాదు.. పంట పొలాలే..

ఈ ఫొటో చుస్తే  ఏదో చెరువు పూర్తిగా నిండినట్లు కనిపిస్తుంది కదూ ! కానీ ఇది చెరువు కాదు.. పంట పొలాలు.. ఆదిలాబాద్‌‌‌‌ జిల్ల

Read More

జూరాల 17 గేట్లు ఓపెన్‌‌‌‌... పెరుగుతున్న వరద

గద్వాల, వెలుగు : కర్నాటక ప్రాజెక్ట్‌‌‌‌ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో జూరాలకు 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌&zw

Read More

నాగార్జునసాగర్‌‌‌‌కు కొనసాగుతున్న వరద ..22 గేట్ల నుంచి విడుదల అవుతున్న నీరు

హాలియా, వెలుగు : శ్రీశైలం ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి నాగార్జునసాగర్‌‌‌‌కు వరద రాక కొనసాగుతోంది. ఎగువ నుంచి 1,45,076

Read More

పాక్ క్లౌడ్ బరస్ట్ లో 307కు పెరిగిన మృతుల సంఖ్య

పెషావర్: పాకిస్తాన్​లోని ఖైబర్  పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో క్లౌడ్ బరస్ట్  కారణంగా గత రెండు రోజుల్లో చనిపోయిన వారి సంఖ్య 307కు చేరింది. మృతుల్ల

Read More

వాగులో కొట్టుకుపోయి రైతు మృతి..నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో ఘటన

లింగాల, వెలుగు : వాగులో కొట్టుకుపోయి రైతు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. లింగాల మండల కేంద్రానికి చెందిన మూడావత్ పెంట్యా నాయక్ (65) గ

Read More

సాగర్‌‌కు తగ్గిన వరద..ఎస్సారెస్పీకి పెరిగిన ఇన్‌‌ఫ్లో

సాగర్​ 14 గేట్ల నుంచి కొనసాగుతున్న నీటి విడుదల  హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌కు ఎగువ నుంచి నీటి ప్రవాహం కాస్త తగ్గింది

Read More