floods

సహాయ చర్యల్లో ప్రభుత్వం ఫెయిల్: మల్లు రవి

వరదలతో ప్రజలు అల్లాడుతున్నరు: మల్లు రవి హైదరాబాద్, వెలుగు: వర్షాలు, వరదలతో సిటీల్లోని ప్రజలు అల్లాడుతున్నా.. సహాయ చర్యలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని

Read More

కడెంను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ ప్యానల్

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును శుక్రవారం సెంట్రల్, స్టేట్ డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానల్ సభ్యులు సందర్శించారు. దాదాపు మూడు గంటల పాటు

Read More

వర్షాలు, వరదలపై కేసీఆర్ ఆరా

మంత్రులు, ఉన్నతాధికారులకు సూచనలు హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌‌

Read More

వరద వస్తున్నా ఎత్తిపోస్తలే..ఎస్సారెస్పీ, మిడ్​మానేరుకు భారీగా ఇన్ ఫ్లో

అయినా మల్లన్నసాగర్​కు లిఫ్ట్​ చేస్తలే ఇంకో 10 టీఎంసీలు నింపుతామని ప్రకటన ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయని సర్కార్ 50 టీఎంసీల కెపాసిటీకి 11 టీఎంసీలే

Read More

ములుగుకు రూ. కోటి సాయం

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం : సత్యవతి రాథోడ్​ ములుగు, వెలుగు: భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, పంటలు, ఇతర ప్రజా

Read More

మరో నాలుగు రోజులు వర్షాలు ఉండవు: వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్ని రోజులుగా దంచికొడ్తున్న వానలకు బ్రేక్ పడింది. శుక్రవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు తప్ప పెద్దగా వానలు పడలేదు. అల్పప

Read More

ఇండ్ల నిండా బురద.. వరంగల్​లో ఆగమాగం

170 కాలనీల్లో ఇదే పరిస్థితి.. నాలుగు రోజుల తర్వాత ఇండ్లకు చేరుకుంటున్న ప్రజలు బుధవారం నుంచి నిలిచిన కరెంట్ సరఫరా పట్టించుకోని అధికారులు.. ఫైర్

Read More

గోదావరి డేంజర్ బెల్స్.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం/భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: గోదావరి డేంజర్ బెల్స్ మోగిస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నద

Read More

మూడు రోజుల్లో30 మంది జల సమాధి

వరద తగ్గుతున్న కొద్దీ బయటపడుతున్న మృతదేహాలు ఒక్క ములుగు జిల్లాలోనే 11 మంది మృతి పంట చేలల్లో 8 డెడ్‌‌బాడీలు మరికొందరు గల్లంతు వ

Read More

కన్నీటి వరద..కట్టుబట్టలతో మిగిలిన బాధితులు

కట్టుబట్టలతో మిగిలిన బాధితులు ఇంకా నీళ్లలోనే వందలాది గ్రామాలు ఓరుగల్లు, ఖమ్మంలో కాలనీలన్నీ బురదమయం భారీ వర్షాలు, వరదలకు 30 మందికి పైగా మృతి 16 లక్

Read More

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాచలం : గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం పెరుగుతోంది. శుక్రవారం (జులై 28) రాత్రి 9 గంటలకు గోదావరి నీటిమట్టం 53.1 అడుగులకు

Read More

వరదల్లో పట్నం, వరంగల్.. జలదిగ్బంధంలో గ్రేటర్లు

సిటీ.. పిటీ వరదల్లో పట్నం, వరంగల్ జలదిగ్బంధంలో గ్రేటర్లు పట్నంను ముంచెత్తిన మూసీ భద్రకాళి చెరువు కట్ట ఎత్తు పెంపుతో వరంగల్ మునక కరువైన ము

Read More

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 31న క్యాబినెట్ భేటీ

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల  31న క్యాబినెట్ భేటీ  నిర్ణయించిన సర్కారు  వర్షాలు, వరదలు, సాగు ప్రత్యామ్నాయంపై క్యాబినెట్ ల

Read More