
floods
హైదరాబాద్ మునుగుతుంటే సమీక్ష చేసే తీరిక లేదా..: రేవంత్రెడ్డి
దినసరి కూలీలను ఆదుకోండి చర్యలు తీసుకోకపోతే రేపు జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడిస్తాం మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి లేఖ హైదరాబ
Read Moreమూసారాంబాగ్ బ్రిడ్జీని తాకిన వరద
హైదరాబాద్: సిటీలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద మూసారాంబాగ్ వద్ద బ్రిడ్జిని తాకుతూ డేంజర్ బెల్స్ మోగిస
Read Moreవర్షాల ఎఫెక్ట్: రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరంగల్ ఖాజీపేట రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం ఎత్
Read Moreదంచి కొడుతున్న వానలు.. వణుకుతున్న హైదరాబాద్ ప్రజలు
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ చిగురుటాకులా వణుకుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. పా
Read Moreమునిగిన కాజీపేట రైల్వే ట్రాక్.. రెండు అడుగుల మేర నిలిచిన నీరు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రికార్డుస్థాయిలో దంచికొడుతున్న వానలతో కాజీపేట రైల్వే జంక్షన్ ట్రాక్
Read Moreమల్లెపల్లి చెరువుకు గండి.. పొలాలను ముంచెత్తిన నీళ్లు
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం మల్లెపల్లి చెరువు కట్టకు తెగింది. భారీ వర్షాల కారణంగా.. నాలుగు రోజులుగా చెరువులోకి నీళ్లు పోటెత్తాయి. చెరువు సా
Read Moreవామ్మో: ఇంట్లోకి కొండ చిలువ..
కొండచిలువ.. ఈ పేరు వినగానే ఒళ్లు జలదరిస్తుంది కదూ. అలాంటిది మన ఇంట్లోకే వస్తే. ఏంటి పరిస్థితి? ఉన్నఫలంగా ఇంటి నుంచి ఆమడదూరంగా పారిపోతాం. అలాంటి
Read Moreవరదలో చిక్కుకున్న 40 మంది స్టూడెంట్లు సేఫ్
మణుగూరు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్ నగర్ఎస్సీ బాయ్స్ హాస్టల్ను బుధవారం సాయంత్రం వరద నీరు చుట్టు ముట్టింది. అందు
Read Moreభద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం..రెండో ప్రమాద హెచ్చరిక జారీ
గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. 48 అడుగులకు వరద చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గంటగంటకు గోదావరిలో ప్రవాహం పెరుగుతోంది. మధ్యా
Read Moreకేసీఆర్ నిర్మించిన డల్లాస్లో పడవలు ఫేమస్.. : మల్లు రవి
హైదరాబాద్ ని డల్లాస్ లా మారుస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. కేసీఆర్నిర్మించిన డ
Read Moreపుట్టిన రోజు మోజులో పడి కేటీఆర్ ప్రజలను మర్శిండు : రేవంత్ రెడ్డి ట్వీట్
హైదరాబాద్లో గత వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ట్వీట్టర్ వేదికగా టీపీసీసీ అధ్యక్షు
Read Moreభద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక.. రాములోరి గుడి చుట్టూ నీళ్లు
గోదావరి నది ఎగువన, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తుతోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నార
Read Moreజీహెచ్ఎంసీ హై అలర్ట్.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్.. టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటన
నగరంలో జులై 26 సాయంత్రం, మరుసటి రోజు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరే
Read More