Gadwal
ఈనా కొడుకులను తొక్కి పడేస్త.. ఏమనుకుంటున్నరు!
గద్వాల, వెలుగు: సిగ్గుందా ఈ ఆఫీసర్లకు.. సమాచారం ఇవ్వరు.. నీళ్లు వదలరు.. ఈనా కొడుకులను తొక్కి పడేస్తా ఏమనుకుంటున్నారు.. అంటూ ఇరిగేషన్ డీఈపై ఆర్డీఎస్మా
Read Moreవానల కోసం నూటొక్క కాడెద్దులతో.. వెయ్యి పదహారు బిందెలతో..
నూటొక్క కాడెద్దులతో.. వెయ్యి పదహారు బిందెలతో.. వానల కోసం పూజలు మానవపాడు, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు
Read Moreనకిలీ పర్మిషన్లతో ఇసుక దందా..
నకిలీ పర్మిషన్లతో ఇసుక దందా రెవెన్యూ, పోలీస్, లీడర్ల మిలాఖత్ సీజ్చేసిన లారీలను వదిలేసిన పోలీసులు మైనింగ్ ఆఫీసర్ల ఆరాతో బయటపడ్డ అక్రమ దందా&
Read Moreముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకిన మహిళ
గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం చెట్ల మల్లాపురం గ్రామంలో ఘటన జోగులాంబ గద్వాల: జిల్లాలోని కేటిదొడ్డి మండలం చెట్ల మల్లాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుం
Read Moreఅలంపూర్ జోగులాంబకు పట్టువస్ర్తాలు సమర్పించిన కర్నూలు కలెక్టర్
అలంపూర్: జోగులాంబ అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు కర్నూలు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టి. ఏటా విజయదశమి
Read Moreజూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద.. 37 గేట్లు ఎత్తివేత
మహబూబ్ నగర్: జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన కర్నాటక, మహారాష్ట్రల పరిధిలోని ఆల్మట్టి, నారాయణపూర్ ల నుండి వదులుతున్న వరద నీటికి తోడు… భారీ
Read Moreజూరాల ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద..
2 గేట్ల ద్వారా కొనసాగుతున్ననీటి విడుదల మహబూబ్ నగర్: కృష్ణా నదిలో వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహానికి అనుగుణంగా
Read Moreజ్వరమొస్తే మంచంపై మోయాల్సిందే
రోడ్డు లేక తాటిపాముల తండా వాసుల తిప్పలు పెబ్బేరు,వెలుగు: ప్రతి తండాకు బీటీ రోడ్లు వేస్తున్నామని సర్కారు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు
Read Moreఅధికారంలోకి వచ్చేది బీజేపీనే: డీకే అరుణ
జాతీయ ఉపాధ్యక్షురాలి బాధ్యతలిచ్చినా.. తెలంగాణపైనే ఎక్కువ ఫోకస్: డీకే అరుణ హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కేంద్రంతోపాటు.. తెలంగాణ రాష్ట్రంలోనూ బీజేపీనే అ
Read Moreజోగులాంబ గద్వాలలో భారీ వర్షం
జోగులాంబ గద్వాల: జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. నిన్న రాత్రి సుంకులమ్మ మెట్టు, గంజి పేట, కుంట వీధుల్లో వాన నీరు ఇళ్లలోకి చేరింది. మెయిన్ రోడ్ల
Read Moreకృష్ణా నది లో ముగ్గురు గల్లంతు.. ఇద్దరిని కాపాడిన స్థానికులు
జోగులాంబ గద్వాల: కృష్ణా నదిలో ముగ్గురు గల్లంతయ్యారు. వెంటనే గుర్తించిన స్థానికులు ఇద్దరిని కాపాడగా.. మరో మహిళ కనిపించకుండా పోయింది. జోగుళాంబ గద్వాల జి
Read Moreఅలంపూర్ సరిహద్దులో.. 3,442 మద్యం బాటిళ్లు పట్టివేత
కర్నూలు: అలంపూర్ సరిహద్దులో భారీ ఎత్తున మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. రెండు కార్లలో 3 వేల 442 మద్యం బాటిళ్లను జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్ద
Read More












