government
బతుకమ్మ చీరల బకాయి రూ. 100 కోట్లు…
సిరిసిల్ల నేతన్నలకు రూ.100 కోట్లు బాకీ పడ్డ సర్కారు 8 నెలలైనా సొమ్ము రాక ఆందోళన.. పెట్టుబడుల్లేక ఆసాములకు ఇబ్బందులు అప్పుల పాలవుతున్న చేనేత సంఘాలు..
Read Moreసర్కార్ నిర్ణయం : సాయంత్రం పెయిడ్ ఓపీ
రాష్ట్రంలో ఔట్ పేషెంట్స్ (ఓపీ) టైమింగ్స్ పై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. డాక్టర్లను షిఫ్ట్
Read Moreఏరియా దవాఖానాల్లో ఆర్థో ఆపరేషన్లు
రాష్ట్రవ్యాప్తంగా పేషెంట్లు ఇక ముందు ఆర్థోపెడిక్ ఆపరేషన్ల కోసం హైదరాబాద్ దాకా రావాల్సిన పనిలేదు. జిల్లా, ఏరియా దవాఖానాల్లోనే మోకాలు మార్పిడి నుంచి
Read Moreసర్కార్ దవాఖాన్ల మెషిన్లకు రిపేర్ల రోగం
ఏరియా హాస్పిటళ్ల నుంచి మెడికల్ కాలేజీ ఆస్పత్రులదాకా.. ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్ దాకా ఇదే తంతు పరికరాల నిర్వహణను గాలికొదిలేసిన కాంట్రాక్టు కంపెనీ వైద్
Read Moreవడ్ల పైసలు టైముకిస్తలేరు!
15 రోజులైనా రైతుల చేతికందని పైకం ‘48 గంటల్లో చెల్లింపు’ వట్టిమాటే కొనుగోలు కేంద్రాల్లోనూ ఇబ్బందులే తేమ పేరుతో బస్తాకు రెండు కిలోలు ‘కోత’ మిల్లులకు తర
Read Moreఒకే విడతలో రూ.లక్ష రుణ మాఫీ కావాలె
తెలంగాణ రైతు సంఘం డిమాండ్ హైదరాబాద్, వెలుగు: ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష రుణమాఫీ ఏకకాలంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చేసింది. సోమవ
Read Moreమారణకాండ.. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు
వరుస పేలుళ్లతో అతలాకుతలమైన శ్రీలంకలో ఇవాళ అర్థరాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి రానుందని ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన తెలిపారు. భారీ పేలుళ్ల
Read More‘స్థానిక’ నేతల వేతన ఖర్చు రూ. 645 కోట్లు
స్థానాల పెంపుతో ఏటా రూ.30 కోట్ల అదనపు భారం హైదరాబాద్ , వెలుగు: రాష్ట్రంలో పంచాయతీలు, జిల్లా పరిషత్ లు, మండల పరిషత్ లు పెరిగాయి..చాలా మంది నేతలకు పదవ
Read Moreఎలాంటి ప్రభుత్వం కావాలో ప్రజలే నిర్ణయిస్తారు: మోడీ
నిజాయితీ కలిగిన ప్రభుత్వం కావాలా లేక అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం కావాల అనే అంశాన్ని ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒడిశాలోని స
Read Moreపాన్- ఆధార్ లింక్ గడువు పొడిగింపు
సెప్టెంబర్ 30 వరకూ అవకాశం న్యూఢిల్లీ: పాన్ కార్డును ఆధార్తో లింక్ చేసుకునేందుకు సర్కారు మరో ఆరు నెలలపాటు గడువిచ్చిం ది. అంటే సెప్టెంబర్ 30,2
Read Moreజనసేన ప్రభుత్వం ఏర్పడగానే పెట్టే మొదటి మూడు సంతకాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ జనాన్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తమ ప్రభుత్వం రైతు
Read Moreమహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం
పోలీస్ శాఖను అత్యున్నత స్థానంలో ఉంచాలన్నదే తెలంగాణ సర్కార్ లక్ష్యమన్నారు ఎంపీ కవిత. హైదరాబాద్ లక్డీ కపూల్ లో నూతనంగా నిర్మించిన వుమెన్ సేఫ్టీ వింగ్ భవ
Read Moreకాలేజీలు, వర్సిటీల్లో ఖాళీలు 200పాయింట్ రోస్టర్ సిస్టమ్ తో భర్తీ
న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో రిజర్వేషన్ల ప్రాతిపదికన ఖాళీలను భర్తీ చేసేటప్పుడు.. ‘200 పాయింట్ రోస్టర్ సిస్టమ్’ ని ఫాలో అ
Read More












