Governor tamilisai

దేశ రాజకీయాల్లోకి కేసీఆర్​ వెళ్లకపోవచ్చు

వరదలపై రాజకీయం మంచిదికాదు ప్రజలు కష్టాల్లో ఉంటే స్పందించడం నా బాధ్యత ప్రగతి భవన్ - రాజ్​భవన్ మధ్య గ్యాప్  ఓపెన్ సీక్రెట్ సీఎంను కలిసిన త

Read More

ముర్ము రాష్ట్రపతి కావడం మహిళలకు దక్కిన గౌరవం

రాజకీయాలు మాట్లాడన్న గవర్నర్ తమిళిసై  ద్రౌపది ముర్ము చాలా కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యూఢిల్లీ: కే

Read More

ఖమ్మం జిల్లాలో గవర్నర్ తమిళిసై పర్యటన

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఉదయం సికింద్రాబ

Read More

గోదావరి ముంపు ప్రాంతాల్లో గవర్నర్ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో గవర్నర్ తమిళ సై పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె అశ్వాపురం గ్రామంలో ఎస్.కే.టీ పం

Read More

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు గవర్నర్ బాసట

సమస్యలను పరిష్కరించాలంటూ నిర్మల్లోని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బుధవారం నిర్వహించిన నిరసనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. జోరువానలోనూ

Read More

రక్త దానంపై అందరికీ అవగాహన రావాలి

ఇవాళ వరల్డ్ బ్లడ్ డోనర్ డే(ప్రపంచ రక్త దాతల దినోత్సవం). ఈ సందర్భంగా తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్ భవన్ లోని సంస్కృతి హాల్ లో రక్తదాన శిబి

Read More

‘మహిళా దర్బార్‌’ ఎందుకోసం : నారాయణ

గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటిగంట వరకు తమిళిసై రాజ్‌భవన్&

Read More

బాలిక ఘటనపై గవర్నర్ సీరియస్

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ అయ్యారు. మీడియాల్

Read More

గవర్నర్కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ  మేరకు ఆమెకు ఓ లేఖ పంపారు. తెలంగాణ ప్రజల తరఫున గవర్నర్ తమ

Read More

ఆయుష్మాన్ భారత్​తో పేదలకు మేలు

ఆయుష్మాన్ భారత్​తో పేదలకు మేలు గవర్నర్ తమిళిసై  హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని చాలా రాష్

Read More

గవర్నర్ తమిళిసైకి బీజేపీ నేతల ఫిర్యాదు

రాష్ట్రంలో జరుగుతున్నవి ఆత్మహత్యలు కాదు.. ప్రభుత్వ హత్యలేనన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఖమ్మం, రామాయంపేట్ ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్

Read More

అవమానంపై గవర్నర్ తమిళిసై ఆవేదన

రాష్ట్రంలో తనకు జరుగుతున్న అవమానంపై ఆవేదన వ్యక్తంచేశారు గవర్నర్ తమిళిసై. ఢిల్లీలో మీడియాతో ముచ్చటించిన ఆమె.. బావోద్వేగానికి లోనయ్యారు. రాజ్ భవన్ లో తన

Read More