అవమానంపై గవర్నర్ తమిళిసై ఆవేదన

అవమానంపై  గవర్నర్ తమిళిసై ఆవేదన

రాష్ట్రంలో తనకు జరుగుతున్న అవమానంపై ఆవేదన వ్యక్తంచేశారు గవర్నర్ తమిళిసై. ఢిల్లీలో మీడియాతో ముచ్చటించిన ఆమె.. బావోద్వేగానికి లోనయ్యారు. రాజ్ భవన్ లో తన తల్లి చనిపోతే.. సీఎం కనీసం చూడటానికి రాలేదని, పలకరించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాని, రాష్ట్రపతి పరామర్శించారని.. కానీ కేసీఆర్ మాత్రం తనతో మాట్లాడలేదన్నారు. స్వగ్రామానికి వెళ్లేందుకు స్పెషల్ ఫ్లైట్ అడిగినా ఇవ్వలేదన్నారు. కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదన్నారు. కేసీఆర్ ని తాను అన్నగా సంభోదిస్తానని.. అయినా అయినా ఇలా చేయడం సరికాదన్నారు గవర్నర్.

మరిన్ని వార్తల కోసం..

తమిళిసైకి కాదు.. రాజ్ భవన్కు అవమానం

పుట్టగొడుగులూ మనుషుల్లెక్కనే మాట్లాడుకుంటాయట!

ఎండలు, వడగాలులపై తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు