Governor tamilisai
8 నుంచి పూలే ప్రజాభవన్లో ప్రజాదర్బార్ : రేవంత్
రేపటి నుంచి (డిసెంబర్ 8) ప్రగతి భవన్ లో ప్రజాదర్బర్ నిర్వహిస్తామని నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ వచ్చిందని అన
Read Moreఅసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్.. మూడో శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ అసెంబ్లీని గవర్నర్ తమిళిసై సోమవారం రద్దు చేశారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి వచ్చిన రికమండేషన్ఆధారంగా ఆమె ఈ నిర్ణయ
Read Moreకేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ గెజిట్
తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏఐసీసీ నుంచి సీఎల్పీ నేత ఎంపికపై క్లారిటీ రాగానే.. సోమవారం (డిసెంబర్ 4న) సాయంత్రం రాజ్భవన
Read Moreడబ్బులు, మద్యం పంచుతున్నరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని గవర్నర్ తమిళి సైని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కోరింది. బుధవారం రాజ్ భవన్ ల
Read Moreసవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి.. స్టూడెంట్లకు గవర్నర్ తమిళిసై సూచన
నల్గొండ అర్బన్, వెలుగు : సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ నిత్యం అధ్యయనంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్టూడెంట్లకు గవర్నర్ తమిళిసై సూచించారు
Read Moreస్నేహితారెడ్డికి ఓయూ నుంచి మూడు గోల్డ్ మెడల్స్
గోదావరిఖని, వెలుగు : గోదావరిఖని పవర్హౌస్ కాలనీకి చెందిన ఎన్.స్నేహితరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో మూడు గోల్డ్&zwnj
Read Moreవిజయానికి షార్ట్ కట్స్ లేవు.. ఓయూ 83వ స్నాతకోత్సవంలో గవర్నర్
1,024 మందికి పీహెచ్డీ పట్టాలు ప్రదానం ఓయూ, వెలుగు: జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, వాటిని అధిగమించినప్పుడే అద్భుతాలు చేయొచ్చని గవర్నర్ తమ
Read Moreప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదు
హైదరాబాద్, వెలుగు: మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిపై గవర్నర్
Read Moreనేడు ఓయూ 83వ కాన్వొకేషన్ .. పాస్పై ఒక్కరికే ఆడిటోరియంలోకి ఎంట్రీ
979 మందికి పీహెచ్డీ పట్టాలు, 45 మంది స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్ పీహెచ్డీ పట్టా అందుకోనున్న ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సీత
Read Moreఉపాధి ఇవ్వని డిగ్రీలు ఎందుకు.?
వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం నేడు మంగళవారం ఠాగూర్ అడిటోరియం వేదికగా జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అత
Read Moreఅందరికీ మంచి జరగాలని దుర్గామాతను కోరుకుంటున్నా : గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై దసరా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ నవరాత్రి పండుగలో ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో దుర
Read Moreరాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి: తమిళిసై
శామీర్ పేట, వెలుగు : రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గవర్నర్ తమిళిసై అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం అలియాబాద్ చౌరస్తాలోని రత్నాలయ
Read Moreప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వండి: గవర్నర్
విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్యపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పోలీసులను ఆదేశించారు. 2023 అక్టోబర్ 13న ర
Read More