gujarat
గుజరాత్లో స్టీల్ వ్యర్థాలతో నిర్మించిన రోడ్డు
సూరత్ : గుజరాత్ లోని సూరత్ లో దేశంలోని తొలి స్టీల్ రోడ్డు వినియోగంలోకి వచ్చింది. సూరత్లోని హజిరా పారిశ్రామిక ప్రాంతంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇం
Read Moreబడిలో బోధనాంశంగా భగవద్గీత
గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని పాఠశాలల్లో భగవద్గీత ఓ సబ్జెక్టుగా ఉండబోతుంది. 6 నుంచి 12వ తరగతి వరకు ‘గీత’ను కంపల్సరీ బోధనాంశంగా చేస్తూ అక
Read More‘ద కాశ్మీర్ ఫైల్స్’కు పన్ను మినహాయింపు
అగర్తలా: 1990 నాటి కాశ్మీరీ పండిట్ల బతుకును తెలియజెప్పేలా తీసిన ద కాశ్మీర్ ఫైల్స్ సినిమాకు త్రిపుర ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. జనాలు ఈ
Read Moreత్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో 4 వారాల్లోనే ఇండ్లు కట్టిన ఆర్మీ
ఇండియన్ ఆర్మీ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం నాలుగు వారాల్లోనే అన్ని హంగులతో కూడిన రెండు ఇళ్లను కట్టేసింది. ఇండియన్ ఆర్మీకి చెందిన మిలిటరీ ఇంజీ
Read Moreనెట్ లేకున్నా.. మిస్డ్కాల్తో పేమెంట్స్
ఇక నుండి మన దేశంలో ఫోన్లో ఇంటర్నెట్ లేకున్నా, ఫోన్తో క్యూఆర్ కోడ్
Read Moreగాంధీనగర్ లో మోడీ రోడ్ షో
గుజరాత్ లో ప్రధాని మోడీ రెండో రోజు రోడ్ షో నిర్వహిస్తున్నారు. గాంధీనగర్ నుంచి దహెగాం వరకు ప్రధాని మోడీరోడ్ షో చేపట్టారు. రోడ్ షో లో ప్రధాని మోడీ తో పా
Read Moreపంచాయతీరాజ్ వ్యవస్థ చాలా ముఖ్యం
అహ్మదాబాద్ : గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాధించాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా ముఖ్యమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. గుజరాత్ టూర్ లో ఉన్న ఆయన.
Read Moreగుజరాత్పై కన్నేసిన ఆమ్ ఆద్మీ
న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్పై కన్నేసింది. ఢిల్లీ, పంజాబ్
Read Moreరెండ్రోజులపాటు గుజరాత్ లో మోడీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు అహ్మదాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. లక్ష మందిక
Read Moreఅభివృద్ధిని చూసి ఓర్వలేకనే కుట్రలు
రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వాఖ్యలు సరికావన్నారు టీఎర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ
Read Moreభారత జలాల్లోకి పాక్ జాలర్లు
భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ జాలర్లలో ఒకరిని బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని సర్ సిక్రీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొందరు పాక
Read Moreగుజరాత్లో నైట్ కర్ఫ్యూ పొడగింపు
అహ్మదాబాద్: గుజరాత్లో నైట్ కర్ఫ్యూను ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 27 నగరాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయ
Read Moreసోమ్నాథ్ ఆలయంలో కొత్త సర్క్యూట్ హోమ్స్
గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ సమీపంలో కొత్త సర్క్యూట్ హౌస్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ప్రారంభించనున్నారు. కొత్త సర్క్యూట్ హౌస్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వా
Read More












