gujarat

ముంబాయిలో డ్రగ్స్ మూఠా గుట్టురట్టు

ముంబాయి, గుజరాత్ లో 120 కోట్లకు పైగా విలువ గల డ్రగ్స్ ను NCB అధికారులు సీజ్ చేశారు. 60 కేజీల హై క్వాలిటీ మెఫెడ్రోన్ ను సీజ్ చేసినట్లు ఎన్సీబ

Read More

వందే భారత్ ఎక్స్ప్రెస్కు మరమ్మతు

అహ్మదాబాద్ సమీపంలో జరిగిన  ప్రమాదంలో దెబ్బతిన్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఇంజనీర్లు రిపేర్ చేశారు.  ముంబయి సెంట్రల్ -- గాంధీనగర్ మధ్య ప్

Read More

వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం

ప్రధాని నరేంద్రమోడీ గతవారం ప్రారంభించిన గాంధీనగర్ – ముంబయి సెంట్రల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ముంబయి సెంట్రల్ నుంచి

Read More

వడోదరా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

గుజరాత్ లోని వడోదరా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో 40 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సావ్లి పట్టణంలోని ఓ కూరగాయల మార్క

Read More

జిల్లాకో గోశాల

రాజ్ కోట్: గుజరాత్ లో అధికారంలోకి వస్తే ఆవుల సంరక్షణకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ కన్వీనర్​ అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు.

Read More

దేశ భవిష్యత్తును సిటీలే నిర్ణయిస్తాయి

గుజరాత్​లోని గాంధీనగర్ ‑ ముంబై మధ్య వందే భారత్ ఎక్స్​ప్రెస్ రైలు, అహ్మదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్‑1ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించ

Read More

అంబులెన్స్ కోసం ప్రధాని కాన్వాయ్ నిలిపివేత

గుజరాత్ : ప్రజా ప్రతినిధుల కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ను నిలిపేయడం సర్వసాధారణం. ప్రధాని మొదలు మంత్రుల వరకు  ఎవరి కాన్వాయ్ రోడ్డుపైకి వచ్చ

Read More

డబుల్​ ఇంజన్​ సర్కార్​తోనే డెవలప్​మెంట్​ సాధ్యం

సూరత్: డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీ ప్రాజెక్ట్​ పూర్తయితే.. ప్రపంచానికే సూరత్, డైమండ్​ ట్రేడింగ్​ హబ్​గా మారుతుందని ప్రధాని నరేంద్ర మో

Read More

తెలంగాణను చూసి కేంద్రమే నేర్చుకోవాలి

మేం మూడేండ్లలోనే ఇంటింటికీ నల్లా పూర్తి చేసినం దేశానికే మిషన్​ భగీరథ ఆదర్శమని వ్యాఖ్య హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ నుంచి కేంద

Read More

జాతీయ క్రీడలు ప్రారంభించనున్న ప్రధాని మోడీ

రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ గుజరాత్ వెళ్లారు. ఇందులో భాగంగా గుజరాత్ లో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ప్రధాని నవరాత్రి ఉత

Read More

గుజరాత్‌‌లో పర్యటించనున్న మోడీ

30న వందే భారత్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ రైలు ప్రారంభం అహ్మదాబాద్‌‌లో ప్రారంభించనున్న ప్రధాని మోడీ  న్య

Read More

బీజేపీ నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలు

కరీంనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తాగునీటికి ఇబ్బందులున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్

Read More

సీఎంగా ఉంటూనే దేశ రాజకీయాల్లోకి వస్త

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గుజరాత్‌‌‌‌&zwn

Read More