
Harish rao
Telangana : ఫిబ్రవరి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 12.10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.
Read Moreదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : డి.రాజా
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కేంద్రం గవర్నర్లతో ఇబ్బంది పెడుతోందని సీపీఐ నేత డి. రాజా ఆరోపించారు. రాజ్యాంగేతర శక్తిగా మారుతున్న బీజేపీ సమాఖ్య స్ఫూర్
Read Moreకేసీఆర్కు అండగా ఉంటం : పినరయి విజయన్
పోరాటాల గడ్డ తెలంగాణలో సుపరిపాలన కొనసాగుతోందని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ సర్కారును ప్రశంసలతో
Read Moreటీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక
టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుక ఇచ్చారు. ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
Read Moreతెలంగాణకు బీజేపీ ద్రోహం చేసింది: హరీష్ రావు
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఖమ్మంలో జరుగుతున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలు, నేతలకు మంత్రులు హరీ
Read Moreదేశం కోసం బీఆర్ఎస్ : తుమ్మల
దేశ ప్రజల కోసమే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నా
Read Moreఖమ్మం సభతో జాతీయ రాజకీయాల్లో పెను మార్పు : హరీష్ రావు
ఖమ్మంలో ఈ నెల 18న జరిగే సభ జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ సత్తా ఏంటో ఖమ్మం సభ ద్వారా దేశానికి చాటి చ
Read Moreతుమ్మల ఇంటికి మంత్రులు హరీశ్, పువ్వాడ
తుమ్మలతో మంత్రులు హరీశ్, పువ్వాడ భేటీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా.. సత్తుపల్లి, వెలుగు
Read Moreఖమ్మం నుంచే రెండో దశ కంటి వెలుగు : హరీష్ రావు
సీఎం కేసీఆర్ రెండో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇతర రాష్ట్రాల
Read Moreఖమ్మం సభకు భారీగా జనసమీకరణ చేయాలని కేసీఆర్ ఆదేశాలు
ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఖమ్మం సభ నిర్వహణ బాధ్యతలను మంత్
Read Moreసర్పంచులు అడుక్కునుడు మానేసి..పోరాడున్రి: రేవంత్
బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రూ.35వేల కోట్ల పంచాయతీ నిధులను కేసీఆర్ సర్కార్ దారి మళ్లించిందని ఆరోపించారు. ఆ న
Read Moreకొత్త మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలి : హరీష్ రావు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర
Read Moreఆర్అండ్బీ అధికారుల మీద మంత్రి హరీశ్ అసహనం
సంగారెడ్డి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా రోడ్ల రిపేర్లు, కొత్త రోడ్ల నిర్మాణాలకు ఫండ్స్ ఇచ్చినా.. రోడ్లు ఎందుకు మారడం లేదని మంత్రి హరీశ్రావు ఆర్అ
Read More